జడ్పీ చైర్మన్ జనార్ధన్ | పేదలకు ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన ప్రజలకు అందుతున్న వైద్యసేవల�
పల్లె నుంచి పట్నం దాకా రోడ్లు సూపర్ ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా దారులు ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణం నరకం వానకాలమొస్తే రోడ్లన్నీ ఛిద్రం స్వరాష్ట్రంలో మెరుగైన రవాణా 280 కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణం అనే�
బెదిరింపులు, హింసపై ఉక్కుపాదం సమాచారం అందగానే నిమిషాల్లో ప్రత్యక్షం జిల్లాలో ఇప్పటి వరకు 582 ఫిర్యాదులు 592 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ కొత్తగా ‘క్యూఆర్ కోడ్’ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ ఎదులాపురం, సెప్ట�
విజయడెయిరీ ఉప సంచాలకుడు మధుసూదన్ బేలలో అవగాహన సదస్సు బేల, సెప్టెంబర్ 23 : రైతులు వ్యవసాయంతో పాడిపై దృష్టిసారించాలని విజయడెయిరీ ఉప సంచాలకుడు మధుసూదన్ అన్నారు. బేల మండల కేంద్రంలోని కేతాజీ మహరాజ్ పాల కేం
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్లో ప్రచార రథం ప్రారంభం ఎదులాపురం, సెప్టెంబర్ 23 : కొవిడ్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్వచ్ఛంద స�
సమస్యలను సభ దృష్టికి తెచ్చిన ప్రజాప్రతినిధులు శాఖలవారీగా కొనసాగిన చర్చ ‘ధరణి’తో రైతులకు ప్రయోజనం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ‘పోడు’ వివరాలు సేకరించాలని ఆదేశం పాల్గొన్న ఎమ్మెల్యేల
కేంద్రం నిధులిస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదు..? బీజేపీ నాయకులను ప్రశ్నించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 135 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఎదులాపురం, సెప్టెంబర్23 : సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెల
ఎదులాపురం,సెప్టెంబర్23 : వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. పట్�
నార్నూర్, సెప్టెంబర్ 23: కరోనా నియంత్రణకు 18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. మండలంలోని దుప్పాపూర్లో నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డీఎల్పీవో భిక్షపతి
చిక్మాన్ వాగులో చిక్కున్న గొర్రెల కాపర్లు ముగ్గురిని కాపాడిన పోలీసులు, గ్రామస్తులు నార్నూర్, సెప్టెంబర్ 23 : ఉమ్మడి మండలం లో రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గాదిగూ
ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ �
మంత్రి ఐకే రెడ్డి | గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
నిర్మల్ జిల్లా దవాఖానలో అధునాతన వసతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి.. మంత్రి అల్లోల చొరవతో మారిన రూపురేఖలు అందుబాటులో 57 రకాల వైద్య పరీక్షలు ఆర్టీపీసీఆర్ సేవలూ ఇక్కడే.. ప్రారంభానికి ఆక్సిజన్ ప�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన 313 బృందాలతో టీకా కార్యక్రమం మిగతా గ్రామాల్లోనూ పూర్తికి అధికారుల కసరత్తు ఏజెన్సీ పల్లెల్లోనూ విస్తృత అవగాహన ఇంటింటికీ వెళ్తున్న వైద్య సి�