నల్లగొండ జిల్లా కలెక్టర్గా చింతకుంట నారాయణరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రస్తుత కలెక్టర్ దాసరి హరిచందన బదిలీ కావడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పని చ�
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరిత గతిన కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షాన�
ఎన్నికల విధులను ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాలని సోమవారం రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అయినా.. రైస్ మిల్లర్ల తీరు మారలేదు. మిల్లర్లు ఇష్టార�
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు 2022-23 యాసంగి కస్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని ఈ నెల 29నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు.