గత కొంత కాలంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఎక్కడ యూరియా వచ్చిందని, ఇస్తున్నారని చెప్పినా ప్రాణం లేచొచ్చినట్లు అయి యూరియా ఇస్తున్న చోటుకు పరుగులు పెడుతున్న తీరు గ్రామాల్లో కనిపిస్తున్నది. అలాగే �
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకడే బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గదులను పరిశీలించి విద్యార్థులకు మోట
గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఈ బాధ్యతలు తమకు వెంటనే మినహయించాలని కోరుతూ అంగన్వాడి టీచర్ల సంఘం మండలాధ్యక్షురాలు అల్లాడి శ్యామల ఆధ్వర్యంలో శనివారం తహసీ
జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం.. సామాజిక బాధ్యతని అదనపు డీఆర్డీవో రవీందర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం సెర్ఫ్ డీపీఎం, ఏపీఎం, సీసీ, మెప్మా సిబ్బందికి ఉల్లాస్ యాప్ పై శిక్షణ కార్యక్రామాన్ని నిర్�
Air India | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారాన్ని ఎయిర్ ఇండియా ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి పరిహారాని
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు.
పొగాకు వినియోగం మానవాళికి ప్రమాదకర మని ఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఉద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధ
ప్రస్తుత ఆర్థిక సoవత్సరానికి ( 2025-26 ) సంబందించిన ఆస్తి పన్ను పెనాల్టీ లేకుండా చెల్లించడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్నుచెల్లింపుదారులు త్వరపడాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), కమిషనర్ (ఎ�
గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివ�
ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో కీలక ముందడుగు పడింది. వైద్యారోగ్య శాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామ�
జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు విక్రయించాలని.. బ్లాక్ చేసినా లేదంటే బంకులు మూసివేసినా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బంక్ యజమాన్యాన్ని హెచ్చర�