దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని చితకబాదడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన వర్ని మండలం తగిలేపల్లిలో శుక్రవారం చోటుసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ (41) చిల్లర
హుజూరాబాద్ ఏటీఎంలో చోరీ చేసిన దొంగలు దొరికారు. సినిమా సీన్ను తలదన్నేలా స్కెచ్ వేసి దొంగతనం చేసినా.. తప్పించుకోలేకపోయారు. ఇక్కడ 8.64 లక్షలు ఎత్తుకెళ్లి, హర్యాణాలో పంచుకోగా.. ఎట్టకేలకు పోలీసులు నిందితుల్ల�
రైతులను మోసం చేస్తున్న దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పంట ఉత్పత్తులకు అధిక ధరల ఆశ చూపించి కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేస్తున్న వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శా�
దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస