సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో శనివారం సాయంత్రం ఏసీపీ శ్రీనివాస్ ఆద్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ముగ్గురు ఎస్సైలు, 60 మంది సిబ్బంది�
నిజామాబాద్ జిల్లా బోధన్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు (Cordon Search) నిర్వహించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని బసవతారక నగర్లో ప్రతి ఇంట్లో విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 10
Bodhan | బోధన్ పట్టణ శివారులోని ప్రజ్ఞ హైస్కూల్(వార్షికోత్సవం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్య సాధన కోసం కష్టపడి చదవా
బోధన్ పట్టణ శివారులోని ఆచన్పల్లి శ్రీనివాసనగర్ ప్రాంతం లో ఈ నెల 14 అర్ధరాత్రి తర్వాత తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండుగులు భారీ చోరీకి పాల్పడారు. రూ. 50 లక్షల నగదుతోపాటు 20 తులాల బంగారాన్ని ఎత్త�
దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని చితకబాదడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన వర్ని మండలం తగిలేపల్లిలో శుక్రవారం చోటుసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ (41) చిల్లర
హుజూరాబాద్ ఏటీఎంలో చోరీ చేసిన దొంగలు దొరికారు. సినిమా సీన్ను తలదన్నేలా స్కెచ్ వేసి దొంగతనం చేసినా.. తప్పించుకోలేకపోయారు. ఇక్కడ 8.64 లక్షలు ఎత్తుకెళ్లి, హర్యాణాలో పంచుకోగా.. ఎట్టకేలకు పోలీసులు నిందితుల్ల�
రైతులను మోసం చేస్తున్న దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పంట ఉత్పత్తులకు అధిక ధరల ఆశ చూపించి కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేస్తున్న వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శా�
దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస