కరోనా వలన సినిమా షూటింగ్స్కి బ్రేక్ పడడమే కాక, థియేటర్స్ కూడా మూతపడ్డాయి. ఈ పరిస్థితులలో చాలా సినిమాలు అటకెక్కాయి. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడడంతో మళ్లీ వేగం పుంజుకున్నాయి. థియేటర్స
చిరంజీవి Vs అల్లు అర్జున్ | కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలు దాదాపు 20 వరకు విడుదల తేదీ కోసం �
సైరా నరసింహరెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. చిరంజీవి R
వరుస సినిమాలతో తీరక లేకుండా ఉండేలా షెడ్యూల్ సెట్ చేసుకున్నాడు టాలీవుడ్ (Tollywood) అగ్రహీరో చిరంజీవి (Chiranjeevi). చిరంజీవికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆచార్యలో ఓ పాట చిత్రీక�
మెగాస్టార్ చిరంజీవి, అందాల ముద్దుగుమ్మ కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కాగా, కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది. అన్ని సినిమాల
సినిమాలను వృత్తిగా ఎంచుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మార్పులొచ్చాయని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. చదువుకునే రోజుల్లో తనది అంతర్ముఖమైన మనస్తత్వమని..కెమెరా ముందుకొచ్చిన తర్వాతే మా�
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇటీవల చిరంజీవి జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లో ఆయన పక్కామాస్ �
బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అభిమానులే కాదు మిగిలిన నిర్మాతలు కూడా వేచి చూస్తున్నార
స్వయంకృషి, స్వీయ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చిన చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు సృష్టించారు. సినీ కెరీర్లో 151 నాటౌట్గా ఉన్న చిరు యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. తన త�
సినీ పరిశ్రమను పైరసీ బెడదతో పాటు లీకేజ్ సమస్య ఎంతగానో వేధిస్తున్నాయి.వ ఇటీవల పుష్ప ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. అంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీ�
ఈ మధ్య కాలంలో మంచి ఆల్బమ్స్ రూపొందుతున్నాయి. ఇవి సినిమాలపై భారీ అంచనాలు పెంచడమే కాకుంఢా శ్రోతలని అలరిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణిశర్మ కాంబోలో వచ్చిన పలు సినిమాల మ్యూజిక్ �
బిగ్ బాస్ షోతో అందరి మనసులు గెలుచుకున్న కంటెస్టెంట్స్ కొందరు వెబ్ సిరీస్లతో మరి కొందరు సినిమాలతో ఇంకొందరు వేరే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.అయితే బిగ్బాస్ వేదికపై చిరంజీవి మనసు దోచి
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఆచార్య (Acharya). ఈ ప్రాజెక్టు పూర్తయినట్టు చిరంజీవి, రాంచరణ్ (Ram Charan) ఫారెస్ట్ లో ఉన్న స్టిల్ ను మేకర్స్ విడుదల చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్స్లో పూజాహెగ్డే ఒకరు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న పూజా హెగ్డే త్వరలో రాధే శ్యామ్ చిత్రంతో పాటు మోస్ట్ ఎలిజ�
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు.. కానీ అప్పుడే మన సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేసి కూర్చుంటున్నారు స్టార్ హీరోల�