ఈ ఏడాది నవంబర్లో పలువురి ఖాతాల్లో పొరపాటున జమ చేసిన రూ. 820 కోట్లకు గాను రూ. 705.31 కోట్లను యూకో బ్యాంక్ (UCO Bank) రికవరీ చేసిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ సోమవారం వెల్లడించారు.
వానకాలం సాగుకు శుభగడియ మొదలైంది. చిరు జల్లు కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని తొలకరి పలుకరించింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి రైతులు సాగు బాట పట్టారు.
రాష్ట్రంలోని 28 జిల్లాలో 5,120 పోస్టాఫీసుల ద్వారా 1,14,061 పోస్టల్ ఖాతాలను తెరిచి.. ఆల్ ఇండియా స్థాయిలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ 4వ స్థానంలో నిలిచినట్టు హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ పీవ�
సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు కార్డు నంబర్లు, ఓటీపీలు తెలుసుకొని నగదు కాజేసిన ముఠాలు.. ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్తో ఖాతాలను కొల్లగొడుతున్నారు.
తెలంగాణ సర్కిల్ పరిధిలోని పోస్టల్ శాఖలో పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 7 శాతానికి తగ్గకుండా పెంచినట్లు ఆ శాఖ అధికారులు శనివారం హైదరాబాద్ రీజియన్ జనరల్ పోస్టుమాస్టర్ తెలిపారు.
జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల వలలో పడి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకోగా, జిల్లాకు చెందిన సైబర్ క్రైం పోలీసులు డబ్బులను ఫ్రీజ్ చేయించిన విషయం ఆలస్యంగా వె�
పంట పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ‘రైతుబంధు’ పేరిట నగదు సాయం అందిస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు గాను ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తూ ఆసరా అ�
కర్షకలోకం మురుస్తున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు బంధు యాసంగి సాయం ఖాతాల్లోకి చేరుతుండగా, మెస్సేజ్లు చూసి ఆనందపడుతున్నది. గడిచిన నాలుగు రోజుల్లో 90శాతం రైతులకు
యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�
యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి న�
రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుస�
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో
ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు వార్షిక రిటర్న్స్ సమర్పించే సమయం వచ్చేసింది. గత ఏడాది సంపాదించిన మొత్తం ఎంత?.. దానిపై చెల్లించాల్సిన పన్ను ఎంత?.. పొందిన మినహాయింపులు ఏమిటి?.. అనే తర్జనభర్జనలు ఈ పాటికే మనలో చాలామందికి �
తెలంగాణ ప్రభుత్వం వానకాలం పంటకు సంబంధించి రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో పల్లెల్లో పైసల పండుగ వాతావరణం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలు కళకళలాడు�