వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం డబ్బులను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1,84,485 మంది �
జిల్లాలో రైతుబంధు సంబురం నెలకొంది. వానకాలం సీజన్లో రైతులకు పంట పెట్టుబడి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేల చొప్పున జమ చేసింది. సెల్ఫోన�
తెలంగాణ సర్కారు అన్నదాతలకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. వానకాలం, యాసంగికి సంబంధించి ఒక్కో సీజన్కు రూ.5 వేల చొప్పున యేడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటివరకు ఎనిమిది విడుతలుగా అందించగా.. మంగ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు లెక్కలు చూపినందుకుగాను నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. 21 రోజుల్లో దవ�
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు మార్చుతూ ట్రెజరీ అకౌంట్స్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ఉన్న జీపీఎఫ్ ఖాతాలను టీచర్లు లేదా ఉద్యోగులు ఏ జిల్లాలో
పల్లెల ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కార్
దళితబంధు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.17కోట్ల 50లక్షలను జమ చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో దళితబంధు పథకంప�