కొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తున్నా, వృద్ధి మందకొడిగా ఉన్నా ప్రపంచ ఐటీ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తూ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్న టాప్ త్రీలో యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్లు చోటుచేసుకున్నాయి.
భారత్లో ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ టెకీలకు చేదు కబురు చేరవేసింది. భారత్, శ్రీలంకలో తమ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపుతో పాటు అధిక బోనస్ చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది.
ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ సర్వీసులకు డిమాండ్ అంతంతగానే ఉన్నదని మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ అంశాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), కాగ్నిజెంట్ టెక్నాలజీలు వెల
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) ఏఐపై భారీ ప్రణాళికలతో ముందుకొచ్చింది. ఏఐ స్పేస్లో ఏకంగా 300 కోట్ల డాలర్లు వెచ్చించనుంది. రాబోయే మూడేండ్లలో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు యాక్సెంచర్ సన్నద్ధ�
యాక్సెంచర్ ఇండియా ఎండీ, చైర్పర్సన్ రేఖా మీనన్ జూన్ 30న రిటైర్ కానున్నారు. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం వెల్లడిస్తూ ఇక మీదట చైర్పర్సన్ పొజిషన్ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. రేఖ మీనన్ నిర్వహిం
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు అందించే యాక్సెంచర్ సంస్థ 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. సవాలుగా మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తక్కువ రెవెన్యూ వృద్ధి వంటి కారణాల వల్ల ఈ నిర�