ప్రతిక్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు అసహాయుల వైపు నిలిచారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లను గరిష్ఠ మొత్తంలో అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారు మూడోసా
గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని వినాయక్నగర్లో ఉన
అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలన
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని
రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నది. ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.తొమ్మిదేండ్లలో మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి
Aasara Pensions | తెలంగాణ చౌక్: ఆసరా పెన్షన్లు ఇప్పిస్తానని అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మోసగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున�
బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానిక�
Minister Jagadish Reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ నందు దివ్యాంగుల పింఛ
MLA Shankar Naik | నాకు అన్ని వేళలా అండగా ఉన్నది ప్రజలే. వారితోనే నేనుంటాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
రూ.3016 నుంచి 4016 రూపాయలకు పెంచి�
Minister Errabelli | దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తొర్రూరు కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌ�