న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ చేయనున్న ప్రసంగంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దాని ప్రకా రం..‘హీల్ ఇన్ ఇండియా’, �
ఉద్యమాలలో కఠినాతి కఠినమైనది ఏదైనా ఉందీ అంటే అది అహింసాయుత ఉద్యమమమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు. అటువంటి ఉద్యమాన్ని ఆయుదంగా మార్చుకుని రవి అస్తమించని బ్రిటిష్ సామ్ర�
భారతదేశానికి ప్రతీక మువ్వన్నెల జెండా. పంద్రాగస్టు రాగానే.. ఊరూ వాడా మూడు రంగుల జెండాలతో కళకళలాడతాయి. ప్రతి పంద్రాగస్టూ ప్రత్యేకమే అయినా వజ్రోత్సవ వేళ గుండెనిండా జెండాను నింపుకొనేలా.. త్రివర్ణంలో మనమూ మె�
లండన్: సుమారు రెండు వందల ఏండ్ల పాటు భారత్ను పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా లండన్లో ఉన్న భారత జట్టు.. వారు బస చ�
న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పలు పథకాలను ప్రకటించారు. ఒడిశాలోని 3.5 కోట్ల మంది పేద ప్రజలకు బీజు స్వాస్థ్య కల్యాణ్ �
మహేశ్వరం: ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అమీర్పేట్ సర్పంచ్ బస్వశ్రీశైలంగౌడ్ అన్నారు.ఆదివారం గ్రామంలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రిన్స్ ఇస్రా హాస్పిటల్ సౌజన్యం
75th independence day | గోల్కొండ కోట ( Golconda fort )పై జాతీయ జెండా ( National Flag ) రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించ