బడంగ్పేట: స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి ఉత్తమ కమిషనర్గా అవార్డు అందుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేతుల �
సికింద్రాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలో వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. పార్టీలకు చెందిన నాయక�
మణికొండ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఆనందా పోయిట్రీ అపార్టుమెంటులో చేవెళ్ల పార్లమెంటు సభ్
న్యూఢిల్లీ: రానున్న 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్ర కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం చ�
కందుకూరు : 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను కందుకూరు మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ వెంకటాచారి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ క్రిష్ణంరాజు , తాసీల్ద
న్యూఢిల్లీ: రక్త దానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఢిల్లీలో CISF ఆధ్వ�
చిక్కడపల్లి :గ్రంథాలయాలు విజ్ఞానానికి తరగని గనుల వంటివని, గ్రంథాలయాల అభవృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని నగర కేంద్రగ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రసన్నరామ్మూర్తి అన్నారు. గురువారం చిక్కడపల్లి నగర �
ముషీరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ సిద్దాంతాలను దశాబ్దాలుగా విదేశాల్లో ప్రచారం చేస్తున్న డాక్టర్ శ్రీరామ్ శొంఠిని 2021 ఎన్ఆర్ఐ సోషల్ సర్వీస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతార్జతీయ తెలుగు సంఘం ఇట్క్�