భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కూడా రైద్దెంది. ఆదివారం వర్షం లేకపోయినా ఉదయం నుంచి ఎండ బాగానే కాసినా మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో వరుస
సొంతగడ్డపై బంగ్లాదేశ్ను రెండో టెస్టులోనూ ఆదిలోనే దెబ్బకొట్టి ఆధిపత్యం చెలాయించాలని చూసిన భారత క్రికెట్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా శుక్రవారం �
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన వెస్టిండీస్.. రెండో టెస్టులో పోరాడుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన విండీస్ గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. లంకతో సోమవారం ముగిసిన రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
హాఫ్సెంచరీతో ఆకట్టుకున్న తాత్కాలిక సారథి భారత్ తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 35/1 కొమ్ములు తిరిగిన కెప్టెన్ అందుబాటులో లేకున్నా! మిడిలార్డర్లో నమ్మదగ్గ ఆటగాళ్లు ఏమాత్రం ప�
వాంఖడే వార్ మ్యాచ్కు వరుణుడి ముప్పు.. ఉదయం 9.30 నుంచి చిక్కినట్లే చిక్కి చేజారిన తొలి టెస్టు ఫలితాన్ని పక్కనపెట్టి రెండో పోరు కోసం టీమ్ఇండియా సిద్ధమైంది! రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్ట�