ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాల్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణా, గోదావరి జలాలతో దూప తీర్చి
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్ర�
వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యత కల్పిస్తుంటే.. రైతు వ్యతిరేక పార్టీ అధికారంలోకి వచ్చినంక రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెప్తుండటం సిగ్గుచేటు.
కాంగ్రెస్ పార్టీ 44 ఏండ్లలో హైదరాబాద్కు, తెలంగాణ జిల్లాలకు ఏం చేసింది? 2014 దాకా 10 జిల్లాలలో 9 జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. వెనుకబడ్డ జిల్లాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లలోని ధనం కూడా వలస పాలకుల బాంకుల్ల�
వృత్తిదారుల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, రజకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతు సీఎం కేసీఆర్కే ఉన్నదని, రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోని రానున్నది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని ఎమ్మెల్యే ని�
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్�
కెరమెరి నుంచి జోడెఘాట్ వెళ్తుంటే అడవిలో కనిపించే అందమైన గ్రామమే శివగూడ. కాటేజీలను తలపించేలా ఇక్కడ నిర్మించిన రెడిమేడ్ ఇండ్లు చూడగానే ఆకట్టుకుంటున్నాయి. సిమెంటు, ఇటుక, ఇసుక వాడకుండా పర్యావరణహితంగా ఆధ�
నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని