నియోజకవర్గ కేంద్రా ల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ఎంపీ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని రవాణా, బీసీసంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జహీరాబాద్లో ఎంపీ సురేశ్కుమార్ షెట్
Current Charges | తెల్ల రేషన్కార్డు కలిగిన 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల పడుతున్న భారాన్ని ఇతర క్యాటగిరీల వినియోగదారుల మీద మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదా?
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఇంటికి 200 యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇస్తున్నారని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని, ఆరు గ్యారెంటీలను అద్భుతంగా అమలు చేస్తున్నారని,
కరెంట్ 200 యూనిట్లలోపు వాడుకున్న వారికి ఉచితంగా జీరో బిల్లు అందించి ఎలాంటి బిల్లులు వసూలు చేయమని రాష్ట్ర ప్రభు త్వం చెప్పింది. మార్చిలో చాలా మందికి జీరో కరెంట్ బిల్లులు రాకపోవడంతో వినియోగదారులు షాక్క�
ప్రజాపాలన దరఖాస్తులపై జిల్లాలో నిశిత పరిశీలన చేపడుతున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం జరుగకుండా తగిన చర్యలు �
ఎంతో ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం... అరకొరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు తీవ్ర
కొత్త ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన మరో రెండు గ్యారెంటీ హామీలు అర్హులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉన్నాయి. 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ను వినియోగించుకున్న పేదలకు జీరో బిల్ చేస్తామని,
ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ సర్కారు గృహజ్యోతి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈనెల 8వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్�
తమ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోపు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
TS Cabinet | సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బ�
సాగు, గృహావసరాల కోసం నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని ఉద్యోగులు, సిబ్బందికి టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు.
Revanth Reddy |హైదరాబాద్: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ర్టాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం ర