చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన నడ్డా.. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఖాయమన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వంలో తాము మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.
ఇక, పశ్చిమబెంగాల్లోనూ రెండు విడతల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే బీజేపీ విజయం వైపు దూసుకుపోతున్నదనే విషయం స్పష్టమవుతున్నదని జేపీ నడ్డా పేర్కొన్నారు. అసోంలోనూ యూపీపీఎల్, ఏజీపీతో కలిసి తాము అధికారాన్ని నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పుదుచ్చేరిలోనూ తమ విజయం ఖాయమని చెప్పారు. ఇక కేరళలోనూ బీజేపీ మునుపటి కంటే బలంగా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తేయాకు తోటలో 20 కిలోల కాలనాగు కలకలం..!
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
గిద్దెలతో మురుకులొత్తిన ఎమ్మెల్యే అభ్యర్థి
దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్: కేంద్రం
ఛత్తీస్గఢ్లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?