న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 6.5 కోట్ల మంది కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారని, మరో కోటి మందికిపైగా రెండో డోస్ తీసుకున్నారని తెలిపింది.
అయితే, ఒకవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కొత్త కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నదని ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?