జెనీవా: భారత్లో వెలుగు చూసిన కోవిడ్-19 స్ట్రెయిన్ (బీ.1.617)ను డెల్టా వేరియంట్గా పిలువాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ఇంతకుముందు బయటపడిన వేరియంట్ను కప్పాగా పేర్కొన్న సంగతిని సోమవారం గుర్తు చేసింది.
వివిధ దేశాల్లో వెలువడిన వేరియంట్ను ఆయా దేశాల పేరుతో పిలువొద్దని ఇంతకుముందే పేర్కొంది. డబ్ల్యూహెచ్వో కోవిడ్-19 టెక్నికల్ హెడ్ డాక్టర్ మారియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. శాస్త్రీయ పేర్లను మార్చొద్దన్నారు.
భారత్లో బయటపడ్డ బీ.1.617 వేరియంట్ను ఇండియా వేరియంట్ అని పిలువొద్దని మీడియాను కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఇండియన్ వేరియంట్ అంటూ వెలువడిన వార్తలను, నివేదికలతో విభేదిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది.
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్పై త్వరలో స్టడీ
కరోనా చికిత్స: రూ.5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్లు!
ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు