బాల సాహిత్య ప్రక్రియల్లో బాల గేయాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలు పెంపొందడానికి తెలుగులో బాల గేయాలు దోహదపడతాయి. సరళ భాషలో వినోదం, విజ్ఞానాన్ని పంచుతాయి.
స్త్రీలు ఏదో ఒక రంగంలోనైనా రాణించటానికి పరిమితమైన అవకాశాలున్న కాలమది; అవును-నూరేండ్లకు పూర్వపు రోజులవి! ఆ రోజుల్లోనే కవయిత్రి, కథానికల రచయిత్రి, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్తగా ప్రకాశించిన బహుముఖ ప్రజ్�
ప్రాచీన గ్రీకు సహజ కవి ‘హోమర్' తన మహాకావ్యం ‘ఇలియడ్'లో యోధుడు ‘అకిలీస్' కోపం, వీరత్వం, మానవీయ భావోద్వేగాలను ఎంత సహజంగా ఆవిష్కరించాడో, తెలంగాణ సాహిత్యంలో అన్నవరం దేవేందర్ తన ‘ఊరి దస్తూరి’లో పల్లె జీవిత
చిలుకలు, మైనాలు తమ యొక్క మంచో, చెడో మాటల వల్ల పంజరములో బంధింపబడుచున్నవి. కొంగలు మౌనముగా ఉండడం వలన స్వేచ్ఛగా ఉండబడుచున్నవి. ఒక్కొక్కసారి మౌనం వల్ల కూడు సమకూరును.
ఒక శతజయంతి సంచికగా ప్రారంభమైనప్పటికీ ‘శతవసంతాల సీతారామం’ చదువుతుంటే అది కేవలం ఒక వ్యక్తి స్మరణ పుస్తకంగా మిగలదు. ఇది ఒక మనిషి చుట్టూ ఏర్పడిన ప్రేమ, విలువలు, సాహిత్య చైతన్యం, మానవ సంబంధాల సజీవసాక్ష్యంగా న�
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విద్యారంగ సంస్కరణల పేరుతో వింత పనులతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఆర్భాటపు హడావుడి తప్ప, ఆచరణాత్మక ప్రణాళికలను అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మరోస
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగవేతలు, కోతలు సర్వసాధారణమమైపోయాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. పెట్టుబడి సాయం దాగుడుమూతలు ఓ పక్కన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం మరోపక్కన.. రైతును ముప్పుత
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిందేమిటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేమిటి? తెలంగాణలో రెండున్నరేండ్లుగా వరుసగా భూభాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయాలు, స్వార్
ప్రపంచ జనాభాలో భారతదేశం 2023లో చైనాను వెనుకకు నెట్టి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ప్రస్తుతం మనదేశ జనాభా 147 కోట్ల పైచిలుకుగా ఉన్నది. అయితే క్రమంగా జననాల రేటు తగ్గుతుండటంతో మరో 20 ఏండ్లల్లో జనాభా గ్రాఫ్�
ఆముక్త మాల్యద గోదాదేవి కథ ఆధారంగా నిర్మితమైనప్పటికీ, అది పురాణానువాదం మాత్రమే కాదు. గోదాదేవి విగ్రహాన్ని కేంద్రంగా చేసుకొని, భగవంతుడి పట్ల ప్రేమ స్వరూపాన్ని, భక్తిలోని ఆచార, సంప్రదాయాల పరిమితిని, నియమాల
చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించిన ప్రభాకర్..ప్రారంభంలో పలు పత్రికలకు పండుగలు, పర్వదినాలకు చిత్రాలు వేయటంతోపాటు సినీనటుల బొమ్మలు వేసేవారు. ఆ తరువాత సిరిసిల్లలో రామ్ ఫొటో స్టూడియోలో ఫొటోగ్రఫీ నేర�