ఈ అనుమానాలు కొంతకాలం క్రితం మొదలై ఇటీవల క్రమంగా వ్యాపిస్తున్న స్థితి నుంచి ఏర్పడిందే ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’. అనేక మేథోమథనాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ‘వేదిక’ తొలి ప్రచురణ ‘తెలంగాణ అస్తిత్వం’. వే
వేముల పెరుమాళ్ళు 1943 జనవరి 8న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్లో రాజాగౌడ్, ఆండాళమ్మ దంపతులకు జన్మించారు. జగిత్యాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన పెరుమాళ్ళు చిత్తూరు జిల్లా శ్రీ
తెలుగు సాహిత్యంలో వచన కవితా ఉద్యమం ఒక సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు ఛందస్సు, ప్రాస, అలంకారాల బందిఖానాలో ఉన్న తెలుగు కవిత్వాన్ని వీధుల్లోకి తెచ్చి, సామాన్యుడి గొంతును వినిపించిన అద్భుత ప్రక్రియ వచన కవిత.
కథాసాహితి భారతీయ భాషలకు అంత అపరిచితమైందేం కాదని ఇంతకుముందోసారి అనుకున్న మాటేగా! మన దేశంలో నాలుగైదు వేల సంవత్సరాలుగా కావ్యేతిహాసాలు, మహాకావ్యాలు, కథాకావ్యాలు, అనగనగా కథలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ, పుక్కిట �
బండ్ల తారకేష్ రచించిన ‘నారీ మధుతారకలు’ నానీల కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుందని కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ అధినేత మద్దాళి రఘురాం తెలిపారు.
సాహిత్యం సమాజానికి దారిదీపంగా ఉండాలి అనే భావనతో పుట్టిన కవిత్వమే చిరస్థాయిగా నిలుస్తుంది. పురుషార్థ్ధ సాధనకు ప్రేరణనిచ్చే ప్రబోధాత్మకత సాహిత్య లక్షణం. రసభరితమైన వాక్యనిర్మాణం ద్వారా భావాలను లోతుగా వ�
సారు కొన్ని నవ్వులు
మా గుడిసెలకు కూడా ఇయ్యండి
ఎంతకాలం ఈ చీకట్లో బతుకమంటారు
ఎన్నో ఏండ్ల నుంచి దుఃఖపు నీళ్లలో
తడుస్తూ ఉన్నాము
బీదరికపు ముళ్లతో సావాసం చేస్తున్నాము
సినారె లకుమ కర్పూర వసంతరాయలు కావ్యం లోనిది. ఇదొక కథాకావ్యం. ఈ కావ్యం ఆయన 1957లో రాశారు. ఇందులో ముఖ్యపాత్ర లకుమ. లకుమ తెలుగు సాహిత్యంలో విలక్షణమైన కావ్యనాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన క�