మానవ నాగరికతకు తొలి మెట్టు అయిన వస్ర్తాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే తయారయ్యాయి. కానీ ఆ వస్ర్తాల వెనుక దాగి ఉన్న వారి జీవి�
జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గాన
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప�
కాళిదాసుకు పూర్వ నాటక రంగం క్రీ.పూ 4వ శతాబ్దికి చెందిన ‘పాణిని’ తన సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘అష్టాధ్యాయి’లో ‘పారాశర్య శిలాలోలిభ్యాం భిక్షునట సూత్రయోః’ అంటూ నటసూత్ర లక్షణ గ్రంథాన్ని పేర్కొనడాన్ని బట్టి ఆ �
ఒకసారి.. ‘సార్..మీరు ఇతర భాషల్లోని కథలు, నవలలే అనువాదాలే చేసేవారా? స్వయంగా రాసిన కథలు, నవలలు లేవా’ అని అడిగాను. దానికి ఆయన..‘నువ్వు కూర్చున్న కుర్చీ వెనుక షెల్ఫ్ తెరువ్..అందులో మొదటి వరుసలో ఉన్న రెండో పుస్�
1918 జూన్ 24న సత్తెమ్మ, మృత్యుంజయ శర్మ దంపతులకు జన్మించిన సాంబశివశర్మ సాంబకవిగా సుప్రసిద్ధుడు. 1935-1952 మధ్యకాలంలో వేములవాడ నాటక ప్రదర్శనల ద్వారా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సినిమాల్లో ఇంటర్వెల్ లాంటివి! చాలా సినిమాల్లో ఇంటర్వెల్కు ముందు సీన్ ఒకరకంగా ఉంటే, చివరకు ైక్లెమాక్స్ మరో రకంగా ఉంటుంది. రాజకీయాలు కూడా అంతే! ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయ�