పంపన కవి రాసిన భారతం అనువాదం బృహత్ ప్రయత్నమనే చెప్పకతప్పదు. ఈ బృహత్ యజ్ఞంలో జోస్యుల సదానంద శాస్త్రితో పాటు ఉభయభాషా విశారదులైన అనంతపూర్ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత కన్నడ ఆచార్యులు డా కే .
కుంపటి అనే దీర్ఘకవితతో ఆలోచనల అగ్నిజ్వాలను వెలిగించిన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు, తన తాజా కవితాసంపుటి ‘రాత్రి సింఫని‘ తో భావప్రపంచానికి మరో కొత్త దిశను చూపించారు.
అనువాదపు ఇతర ప్రయోజనాలేమంటే.. వాటి ద్వారా మనం ఇతర ప్రాంతాల, నాగరికతల సాంస్కృతిక ఆత్మను, ప్రవృత్తిని, జీవితం గురించిన కొత్త దృష్టి కోణాలను, భిన్నమైన అభివ్యక్తి రీతులను తెలుసుకుంటాం.
శంకర కవి 1948 మార్చి 9న జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలోని మోహన్రావు పేట గ్రామంలో భీమయ్య, గంగ దంపతులకు జన్మించారు. వరంగల్ ఓరియంటల్ కళాశాలలో బి.వో.ఎల్లో పట్టభద్రుడై తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతన�
బండి నారాయణ స్వామి పదార్థ నియమాలను, భౌతిక పరిమితులను జయించిన సృజనకారుడు. ఇంకేముంది. అలవోకగా తన రెకలు ఆర్చుకొని, ఆ రెకల మీద మనలను (పాఠకులను) కూర్చుండబెట్టి, 16వ శతాబ్దంలోకి తిరోగమించి, విజయనగర సామ్రాజ్యపు రా�