ఆనాడు సర్కార్ సొమ్ము భద్రాద్రి ఆలయానికి ఖర్చుపెట్టి జైలు పాలయ్యాడు భక్తరామదాసు. ఈనాడు అయోధ్య రామాలయం పేరు చెప్పి అధికారం దక్కించుకొన్న వారి అంతేవాసులే రాముడి సొమ్ము కైంకర్యం చేసి కటకటాలు లెక్కించడం వ
తెలంగాణలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార రథాలకు జెండాలూపిన మేధావులు కొందరున్నారు. తమ ఆశయాల సాధన కోసం ఉద్యమాలు చేసి, అవి నెరవేరని స్థితిలో నిరాశ చెంది, బీఆర్ఎస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి అన్నీ చేస�
సాహిత్యంలో ప్రతి ప్రక్రియ ముఖ్యమైనదే. ఏ ప్రక్రియ అయినా సాహితీ విలువలతో సమాజాన్ని, ప్రపంచాన్ని దర్శింపజేస్తూ జీవితాన్ని పరిచయం చేయడం, జీవితాన్ని అనుభవించడంలోని ఎరుకను, మార్మికతను అందజేయగలిగేదిగా ఉండాల�
జానకమ్మ ఎనభై ఎనిమిదేండ్ల జీవనయానంలో అరవై ఏండ్ల గాన జీవనయానం. యాభై వేల పాటలు. పాడిన పాటలను సంవత్సరాలతో భాగిస్తే రోజుకు కనీసం రెండు, మూడు పాటలు. జానకమ్మ రోజుకు ఐదారు పాటలు రికార్డింగ్ చేసిన సందర్భాలు కచ్చి
2022 డిసెంబర్ 24న మొదటి కథాసంపుటి ‘ఇసుక అద్దం’ ప్రచురించిన నాలుగేండ్ల్లు గడవకముందే మరొక రెండు సంకలనాలు ప్రచురించి తెలుగు సాహిత్యలోకాన్ని ఆశ్చర్యపరిచారు. వృత్తిలో భాగంగా, ప్రవృత్తిలో భాగంగా ఆమె ఎక్కువ ప్ర
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయం అయోమయంలో పడిపోతున్నది. ఓవైపు నీటి కటకటతో సాగు ప్రశ్నార్థకమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెలగా
విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పె
భాష అనేది కేవలం సంభాషణ సాధనం కాదు; ఒక జాతి చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీక.’ ఈ మాట తెలంగాణ సందర్భంలో మరింత సత్యం. తెలంగాణ యాసను ఎగతాళి చేయడం అంటే కొన్ని పదాలను వెక్కిరించడం కాదు; శతాబ్దాలుగా ఈ నేల మీద