ప్రజలను వంచించి, అధికారాన్ని చేతబట్టి, రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్న మోసగాళ్లు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీ �
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భారీ కుదుపులు తెస్తున్నది. నిన్నటివరకు ఆకర్షణీయంగా నిలిచిన ఐటీ జాబ్ నిర్వచనం మారిపోతున్నది. కంపెనీల ఉద్యోగాల ఊచకోత టెకీలకు కునుకు లేకుండా చేస్తున్నది. ఏఐ ఆధ�
‘హేట్ స్పీచ్' నివారణ చట్టం పేరిట రాజ్యాంగాన్ని రూపుమాపే ముప్పును తెచ్చిపెడుతుంటే.. సీఎం సలహామండలిలో కొలువైన జర్నలిజం, న్యాయ శాస్త్రం, రాజకీయ శాస్త్రంలో పాండిత్యమేమోకానీ పట్టాలు పొందిన మేధావులు ఏం సూత�
ఇరాన్-ఇజ్రాయిల్ వార్ గురించి
ఇలియ్డ్ ఒడిస్సీ గురించి
పుంఖానుపుంఖాలుగా కవిత్వాలు రాసే ఓ కవీ!
ఒక్కసారి గ్యాస్ సిలిండర్ని
స్టవ్కి ఫిక్స్ చేసి చూడు..అదీ కవిత్వమే
సాహిత్య చరిత్రను పరిశీలిస్తే, దళితవాదం, మైనారిటీ వాదం, స్త్రీవాదం వంటి అనేక ఉద్యమాలకు బీసీలు అండగా నిలబడ్డారనేది సత్యం. అయితే తమ వర్గాలకు మేలు చేసే బీసీవాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు అనే అవరోధాలను �
‘ఎల్లుండి చెయ్యగల ఏ పనీ రేపే చేసెయ్యబోకు సుమా!’ అన్నాడట మార్క్ ట్వెయ్న్. అదేదో సరదాకు అన్నమాటే కావచ్చు- కానీ, ‘నువ్వు నిజం మాత్రమే మాటాడతావనుకో- నీ మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవలసిన అవసరమే ఉండదు!’
వికారాబాద్ జిల్లా అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత ఠాకూర్ లక్ష్మీబాయ శంకర్ సింగ్ స్మారక కథల పోటీ, దివంగత శ్రీరాములు స్మారక కవితల పోటీ నిర్వహిస్తున్నట్టు సాంస్కృతి�
దక్షిణాదిలోని కీలకమైన రెండు రాష్ర్టాలు తమిళనాడు, కేరళం, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తూర్పు రాష్ర్టాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఏప్రిల్ నెలాఖరులోగా జరిగే ఎన్నికలు దేశ రాజకీయ పరిస్థి�
డింగరి రామాచార్య 1948 జనవరి 14న కరీంనగర్ జిల్లా కోరపల్లిలో రంగాచార్యులు, గోపాల రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల అభిరుచి ఉన్న రామాచార్య తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో చక్కన�
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ, సమ్మక్క సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిర
కొవిడ్ అనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో సరికొత్త ధోరణులు చోటుచేసుకొన్నాయి. అంతర్జాల వేదికలు, సాహిత్య సదస్సులు, సభలు, పుస్తక ప్రదర్శనలు, సాహిత్య జాతరలు అక్షర జగత్తుకు కొత్త కళను తెచ్చాయి. పలు రంగాల నుంచి వస