ఇప్పుడు ఏ దిక్కు చూసినా అందరికీ ఇంగ్లిషే దిక్కయి పోయింది. అమ్మ భాషను అమృత భాషగా నిలపాలి కానీ, రోజురోజుకూ అంతమయ్యే దశకు చేరుకుంటున్నదనే ఆవేదన మాత్రం మిగులుతోంది. ‘మరి మన భాషను కాపాడేదెలా?’ అనే ప్రశ్న మాత్ర
కథా రచనలో ఆయనదో విశిష్ట శైలి. నిత్య జీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కథల కల్పనలో గట్టి దిట్ట. అతడు సాహితీరంగాన విరబూసిన కథల ముల్లె. ఆయన చూడటానికి సాదాసీదాగా ఎప్పుడూ సంకలో సంచితో కనిప�
మైక్రోస్కోప్ల పెట్టి సూసినప్పుడు అవుపడె చాలా సున్నితమైన అంశాలను మాక్రో లెవెల్లో సూపెట్టిన కథలె ఈ రొమాంటిక్ డాగ్ కథలు. దేశరాజు కథకుడిగా అందరికీ సుపరిచితమే! ఏ కథల పోటీలో సూసిన తన పేరు ఏదో ఒక బహుమతి పొంద�
ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోపలేదో కదులుతున్నట్టు’ రూ.40 వేల బహుమతిని గెలుచుకుంది. రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ ‘�
త్యాగరాయ గానసభ సౌజన్యంతో, భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కళా సంగీత నాట్య వేదిక, త్యాగరాయ గానసభలో నవంబర్ 5న బుధవారం ఉదయం 9.30 గంటలకు పుస్తకాల ఆవిష్కరణ సభ జరగనున్నది.
2025, నవంబర్ 2వ తేదీ, ఆదివారం రోజున ఉదయం 10.30 గంటలకు మామిడిపల్లిలోని శ్రీ అపురూప వెంకటేశ్వరస్వామి కళ్యాణమండపంలో ‘అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు’, ‘ఇందూరు అపురూప అవార్డులు- 2025’ ప్రదానం జరుగనున్నది.
ఒనొమటోపియా (Onomatopoeia): ధ్వనిని సూచించే పదాలు వరుసగా రావడాన్ని ఒనొమటోపియా లేదా echoism అంటారు. ఉదాహరణకు hiss, buzz, rattle, bang, ting, clap, grunt, swish మొదలైనవి.
నిజానికి రచయిత రాజీ కథలు పల్లె ఆత్మను పట్టి చిత్రించాయి. మంచిర్యాల జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన రాజీ జీవితంలో ఎన్నో హోదాల్లో, ఎన్నో బాధ్యతల్లో పనిచేసినా తనలోని సున్నితత్వాన్ని ఎప్పుడూ కాపాడుకున