తెలుగు కవిత సృజన ప్రపంచంలోకి ఎన్.అరుణ ‘మౌనమూ మాట్లాడుతుంది’ అనే కవితా సంపుటితో ప్రవేశించడం నాటి సాహితీ లోకంలో ఒక ఆశ్చర్యం. విద్యార్థి దశలోనే సాహితీ సృజన చేసినా కుటుంబ బాధ్యతలకు అంకితమై నిశబ్దంగా ఉన్న అ
ఆకుపచ్చని తనాలను కోరుకుంటే
కాంక్రీట్ శిథిల దృశ్యాలు
దర్శనమిస్తున్నాయి
శ్రమైకజీవన సౌందర్యాలను
వీక్షించాలనుకుంటే
కొత్త కొత్త వైరస్ దాడులు వికృతంగా
వికటాట్టహాసం చేస్తున్నాయి
పచ్చని పంట పొలాలు చూడ�
తెరలెత్తే కలల కన్నుల్లో
బుడి బుడి అడుగుల చిన్నతనం నుంచి
ఈతకొట్టీ మునకలేసిన
యవ్వన వీణియలు మోగించిన
ఒకానొక కాలం నుంచి
జ్ఞాపకాల సంచీ మోసిన యాది మరుపుల నుంచి
అమ్మ నడుముకు చెక్కుకునే చెయిసంచీ వరకు
ఎన్ని ఖ�
జీవితం బహురూపి. అది శాసిస్తుంది, దీవిస్తుంది, ఆడిస్తుంది, ఓడిస్తుంది, వెలిగిస్తుంది, గెలిపిస్తుంది. అలా జీవితపు బహుముఖాలను ఈ చిన్న బతుకులోనే చవిచూసే అదృష్టం దక్కించుకున్నాడు యాకూబ్. అందుకే అతడి కవిత్వం �
తెలుగు కావ్య ప్రపంచంలో సరికొత్త అలంకారికతను గుబాళించిన ప్రభావశాలి కవి గుంటూరు శేషేంద్ర శర్మ. తెలుగు భాషలో ఉన్న సౌందర్య మాధుర్యాలన్నీ వడబోసి కవిత్వానికి కానుకగా ఇచ్చిన పదశిల్పి, రూపశిల్పి శేషేంద్ర శర్మ
తెలుగు కవిత్వంలో మానవీకరణ తరచుగా కనిపిస్తుంది. ఈ ఉదాహరణలు చూడండి. ‘అక్కడ నిశ్శబ్ద సంగీతమేదో ఆలపిస్తోంది’ - యెన్నం ఉపేందర్, ‘ఈ కవిత్వం వెళ్ళిపోయి / నాలో నన్ను మిగలకుండా చేసింది.