‘నా అంతరంగపు ఆకాశం నిండా శ్రావణార్ద్ర మేఘ పంక్తిలా సానుభూతి నిండుకుంటుంది’ అంటాడు మల్లావఝల సదాశివుడు. కవి హృదయం వానకాలం మబ్బులా, కవి కలం వజ్రాయుధంలా ఉండాలి. చిత్త ద్రవీభవన స్థితి నుంచే నిజమైన సృజన మొలకె�
శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం తెలుగు భాషా ప్రియులకు దేవాలయం. మొత్తం తెలంగాణకే అలంకారం. గ్రంథాలయోద్యమ ప్రభావం చేతనే భాషా నిలయం ఆవిర్భావం చెందిందని నా అభిప్రాయం. భాగ్యనగరంలో ఎన్ని గ్రంథాలయాలున్నా భాషా నిలయ�
కాళిదాసు శ్లోకాలను తెలుగులో స్వేచ్ఛా కవితానువాదం చేసిన డాక్టర్ రఘువర్మ విమర్శకులతో శభాష్ అనిపించుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందిస�
2025, సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ‘అనిశెట్టి రజిత జీవితం-సాహిత్యంపై సమాలోచన’ కార్యక్రమం జరుగనున్నది.
ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ (మూడు పంక్తుల కవిత్వం) కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం సెప్టెంబర్ 1న కరీంనగర్లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశ�
తెలుగువాళ్లు ఇద్దరు కలిస్తే తెలుగులో తప్ప, ఇతర భాషల్లోనే మాట్లాడతారనేది ప్రచారంలో ఉంది. అలాంటిది దేశం కాని దేశంలో తెలుగును మరుగున పడనీయకుండా కాపాడుకోవడం గొప్ప విషయమే మరి.
మరుగున పడుతున్న మానవీయ విలువలను బలంగా తట్టిలేపే కథలతో ఇటీవల వెలువడ్డ కథాసంపుటి ‘వారధి’. రచయిత కటుకోజ్వల మనోహరాచారి హృదయ మార్దవం కలిగించే కథలు రాయగల చేయి తిరిగిన కథా రచయిత అని నిరూపించే కథాసంపుటి ఇది.
కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సా
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఒకే వైపు పయనిస్తూ జాతిపరంగాను, భాషా పరంగాను, సంస్కృతిపరంగాను ఒకే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నది. ఫలితంగా దీని ప్రభావం విభిన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, న�
ఆంగ్ల సాహిత్య విమర్శలో అలెగరి(allegory)కి ప్రముఖ స్థానం ఉన్నది. ఆ భాషలో ఉన్న వందకుపైగా సాహిత్య సాధనాలలో (literary devices) ఇదొకటి. తెలుగులో దీనిని ధ్వన్యాత్మక రచన లేదా నిగూఢార్థ రచన అనవచ్చు. బాగా సరిపోయే సమానార్థకమైన అచ్చ