(ఎంతటి దురదృష్టవతుండవయ్యా జఫర్-నీ మనసుకు నచ్చిన చోట ఖననం అయ్యేందుకు, నీకు రెండు గజాల నేల కూడా దక్కలేదే!) అని వాపోయాడట ఆఖరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్. బ్రిటిష్ వలసవాదులు జఫర్ను అంతిమదినాల్లో రంగ�
‘వాము’ సంపుటిలో సంపాదకుడు డాక్టర్ అత్తెం దత్తయ్య ‘శ్రమ సౌందర్యం’ గురించి క్లుప్తంగా ప్రస్తావించారు. నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కథ, ఏదో ఒక మలుపులో, పెద్ద సాంకేతిక పదజాలం లేకుండానే, సహజమైన తెలంగాణ తెలుగ�
కాకతీయుల గడ్డపై పుట్టి కలాన్ని చేతబట్టి, కలంతోపాటు పరుగులు పెట్టి తెలంగాణ చైతన్యాన్ని కలవరించిన నిత్యకృషీవలుడు, తెలుగు పలవరించిన తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు. ఆధునికాంధ్ర సాహిత�
సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, దివంగత అందెశ్రీ జీవితం సాహిత్యంపై ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాల్లో సభ జరుగుతుందని సాహిత�
ఒక సామాన్యుడికి ఇల్లు లేదా స్థలం అంటే కేవలం నాలుగు సరిహద్దుల భూమి కాదు. జీవితకాల శ్రమ, భవిష్యత్తు కలల సమాహారం. చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజులు, మున్సిపల్ పన్ను రసీదులు, ప్రభుత్వమిచ్చిన పట్టాదారు పాస్ప�
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గమనిస్తే కొన్ని చారిత్రక సంఘటనలు ప్రజల జీవితాలను కొత్త మలుపులు తిప్పినవి కనిపిస్తాయి. చిత్రంగా అటువంటివి పూర్వంలో జరిగినవే మరి! మహాభారత కథలో ధృతరాష్ర్టుడు పాండురాజు కంటే పెద్ద
భూమి కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్నులు చెల్లిస్తూ, పట్టాదారు పాస్బుక్ పొందిన వ్యక్తికి ఒక్కసారిగా తన భూమి ‘నిషేధిత జాబితా’లో ఉన్నదని తెలిస్తే ఏమైపోతాడు? తాను ఏ తప్పూ చేయకపోయినా ఆస్తి�
జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామంలో రాజమల్లు, లింగ మ్మ దంపతులకు క్రీ.శ.1876 ప్రాంతంలో భూమ గౌడ్ జన్మించారు. రాయికల్లో తన కులవృత్తి అయిన గీత కార్మికుడిగా పనిచేస్తూ, మండువాలోనే కాకుండా బోర్నపల్లి గంగకు వెళ్లే
ఈ మూడు తెలుగు, మూడు కన్నడ కందపద్యాలు ఈ శాసనంలో జినవల్లభుడు రాశాడు. నాడు కరీంనగర్ ప్రాంత కవులకు అత్యంతాభిమానోపాదేయ ఛందం గా ఉండేది. హాలుని గాథాసప్తశతి సంకలనంలో ప్రాకృత ఛందాలన్నీ గాథాచ్ఛందాలే. గాథ 10 భేదాల్�
ఆధునిక ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన జీవితచరిత్ర రచయితల్లో అమెరికన్ రచయిత, ప్రొఫెసర్ ‘వాల్టర్ ఐజాక్సన్' ఒకరు. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలను లోతుగా అధ్యయనం చేసి, వారి వ్యక్తిత్వంలోన�