ఆరోగ్య రంగం అంటే కేవలం దవాఖానలు, వైద్యులు, వైద్య కళాశాలలు మాత్రమే కాదు. ఒక బలమైన ప్రజారోగ్య వ్యవస్థకు అసలైన పునాది ప్రజల ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రజలకు వ్యాధులు రాకముందే వాటిని గుర్తించడం చాలా ముఖ్య�
దళితులు, గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి భారత రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించింది. ఈ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాజ్యాంగ స్ఫూర్తి స్పష్టం చేస్తున్నది. అయి�
పదునాలుగేడులు పలుచన గానీక
నుద్యమంబు నడిపెనుత్తమముగ
ప్రజల మనస్సున రాజిల్ల జేసెను
సొంత రాష్ట్రకలను సంతతతముగ
ఆత్మ గౌరవమునా ఆంధ్ర ప్రభుత నుండి
తాకట్టువిడిపించె ధైర్యమూని
విలవిలలాడెడు తెలగాన ప్రాంతపు
�
ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థిత్వం సహజం. అధికార పక్షం తన విధానాలను చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు. అవసరమైతే తీవ్రంగా విమర్శించవచ్చు. బాధ్యత గల పాలకపక్షం సానుకూలంగా స్వీ�
భారతీయ యువత అమెరికా కల క్రమంగా చెదిరిపోతున్నది. అప్పు చేసి అయినా అగ్రరాజ్యం వెళ్లాలని, డాలర్ సంపాదనతో జీవితాలు మెరుగుపర్చుకోవాలనుకొనే ఉత్సాహం చల్లారిపోతున్నది. పిల్లలు అమెరికాలో ఉండటం ఒక స్టేటస్ సిం
ప్రపంచ స్థాయి మేధావిగా, న్యాయ కోవిదునిగా, రాజ్యాంగ నిర్మాతగా దేశం యావత్తు గౌరవించే బీఆర్ అంబేద్కర్ మహనీయునికి అడుగడుగునా అపచారం తలపెట్టిన చరిత్ర కాంగ్రెస్దే. భారత తొలి ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో �
నరేంద్రమోదీ నేతృత్వంలో 12 ఏండ్ల క్రితం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రైవేటీకరణ అడ్డూఅదుపు అనేది లేకుండా సాగిపోతున్నది. అనేక ప్రభుత్వరంగ కంపెనీలను ఒక్కొక్కటిగా అస్మదీయులైన కార్పొరే�
కేసీఆర్ అనే మూడక్షరాలు వింటే కాంగ్రెస్ పాలకులకు దడుపు పోవడం లేదు. సగం పరిపాలనా కాలం గడిచిపోయినా రేవంత్రెడ్డికి తాను సీఎం అనే సోయి రావడం లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయడమే అందుకు నిదర్శనం. కేసీఆ�
కాంగ్రెస్ అధికారానికి వచ్చి సగకాలం గడిచింది. మరొక సగకాలం ఉన్నది. మొదటి సగంలో చేయనివి రెండవ సగంలోనైనా చేయగలరా? ఆ పని జరుగుతుందేమోనని ఆశిస్తే అది ఇంకొక పొరపాటు అవుతుంది. ఎందుకో తెలియాలంటే వారి గ్యారెంటీ క�
అని అన్నప్పుడే అర్థమైంది కాళోజీ అంతరంగం, ఆవేదన, ఆగ్రహం అంతులేనివని. ఈ ప్రపంచంలోని సమూహంతో గొడవకు అదే మూలకారణమని అర్థమైంది. పాలకుల నిర్లక్ష్యం వలన అనేక కష్టాల కడలిలో సతమతమవుతూ జీవన విధ్వంసానికి గురవుతున్
అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు
ఒక సంగీత నాదం!
కుటుంబ వైభవం అంటే
ఆ మొదటి ఏడుపే అన్నట్టు
ఈ ఆనందం అవధులు దాటి
అమందానంద సందోహమై
పేరు పెట్టే పండుగగా వెల్లివిరుస్తుంది
బంధుకోటి సభ్యమైన దీవెనలు
మందస్మితాలై ఊయల
ఆనందచారి కవిగా ప్రసిద్ధులు. కవిగా ఆయన చేయితిరిగినతనం కథకుడిగా కూడా ఒక పరిణితమైన చేతివాటాన్ని చూపించింది. ఆయన కథల్లో వస్తువు ఎంపిక, కథనం చేసిన తీరు, దాని వెనుక పూసల్లో దారంలా ఆయన వ్యక్తీకరించిన రాజకీయ అభి�
వేమన, శేషప్ప పద్యాలతో సమానంగా సాహిత్యాన్ని సృష్టించి, ఆశు కవిత్వంతో అశేష ప్రజానీకాన్ని ఆకర్షించి, తన పద్యాలతో నిజాం రాజు గుండెల్లో దడ పుట్టించారు. వివిధ సమస్యలతో తన దగ్గరకు వచ్చిన వారందరికీ ధైర్యాన్ని అ�