పెద్దపల్లి : శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మొదటిసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు వచ్చిన మధుసూదనాచారిని సుల్తానాబాద్ విశ్వ బ్రాహ్మణులు ఘనం సన్మానించారు. జీవితంలో ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని మధుసూదనాచారి తెలిపారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణుల సంఘం నేతలు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
కుప్పకూలిన హెలికాప్టర్లో బిపిన్ రావత్ : వాయుసేన