భద్రాచలం కార్యనిర్వహణాధికారి లాలుకోట రమాదేవిపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మహిళా సంఘం పక్షాన ఖండించారు.
ఆషాడం మాసం వచ్చింది. దీంతో గ్రామస్తులు, కుల సంఘాల ఆధ్వర్యంలో కలిసికట్టుగా వనభోజనాలకు కుటుంబాలతో వెళ్లి రోజంతా ఆనందంగా గడుపుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్ఎండీ రిజర్వాయర్ తీర ప్రాంతాల్లో పచ్చని ప�
BRS | ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హైదరాబాద్ అంబర్పేట డివిజన్ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం పటేల్ నగర్లో కార్పొరేటర్ విజయ్ కుమార్ కలసి ఆ సంఘ
రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణులైన కమ్మరి, వడ్ల, కంచరి, కంసాలి, శిల్పులను వేర్వేరు కులాలుగా పరిగణించవద్దని, ఒకే విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆ
విశ్వబ్రాహ్మణుల ఉన్నతికి కృషి చేస్తానని రాష్ట్ర తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం కరీంనగర్ మండలంలోని మొగ్దుంపూర్లో నిర్మించిన ఫ్రొఫెసర్ జయశంకర్సార్ వోపా కమ్యూనిటీ హాల్లో జి�
విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సామాజిక వర్గీయులకు రాష్ట్ర ప్రభుత్వం అం డగా నిలుస్తుందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
అది ఒక ప్రతిపక్ష నేతను ఉద్దేశించింది వారు బాధపడితే మాట ఉపసంహరణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణభవన్లో గత గురువారం కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేప�
ఎమ్మెల్సీ మధుసూదనాచారి | శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మొదటిసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు వచ్చిన మధుసూదనాచారిని సుల్తానాబాద్ విశ్వ బ్రాహ్మణులు ఘనం సన్మానించారు.