సారంగపూర్ మండలం పెంబెట్ల కొనాపూర్ గ్రామానికి చెందిన గడుప బక్కవ్వ( 81)అనే వృద్ధురాలిని తన కన్న కొడుకు లింగారెడ్డి, కోడలు లక్ష్మి ఇంట్లోంచి గెంటి వేశారు. కాగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్ల
ఇటీవల వెలువడిన జాతీయస్థాయిలో నిర్వహించిన మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలలో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన రేవెల్లి వెన్నెల స్కాలర్ షిప్ నకు ఎంపికైనట్లు ఉన్నత పాఠశాల ప్ర�
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పాలకుర్తి మండలంలోని ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామంలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
మే నెలకు సంబంధించిన పెన్షన్ ఇంత వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థ పెన్షనర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
కరీం‘నగరం’ నడిబొడ్డున రాజీవ్చౌక్లో గతంలో ఉన్న రాజీవ్గాంధీ పాత విగ్రహన్ని పక్కన పెట్టి.. కొత్తగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహం తయారీకి సుడా నుంచి రూ.12.50లక్షల నిధులు కేటాయించారు. అందుకోస
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా రూ.2 వేల పింఛన్ రూ.4 వేలు చేస్తామన్న మాట దేవుడెరుగు.. కనీసం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జూ
ఎన్ఎమ్ఎమ్ఎస్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
తెలంగాణ రాష్ట్ర విభజన తీరును వక్రీకరిస్తూ మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
కరీం‘నగరం’ నడిబొడ్డున సర్కారు నిధులతో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయంలో అధికారులు పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం చర్చనీయాంశమవుతున్నది. ఏకంగా శాత�