బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న చిత్రం రాధే. ప్రభుదేవా డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తుంది. ఈ మూవీ మే 13న ఏకకాలంలో థియేటర్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుంది. కరోనా టైంలో థియేటర్ కు వెళ్లలేని వారికి జీ ప్లెక్స్ ప్లాట్ ఫామ్ ఈ సినిమాను అందించబోతుంది. వ్యూస్ ఆధారిత పేమెంట్ విధానంలో జీ ప్లెక్స్ లో ప్రీమియర్ కానుంది రాధే. తాజా సమాచారం ప్రకారం వీక్షకులు రూ.249 పెట్టి రాధే చిత్రాన్ని వీక్షించవచ్చు.
దీంతోపాటు ప్రజలు జీ5 లేదా డీటీహెచ్ ప్లాట్ఫామ్స్ టాటా స్కై, ఎయిర్ టెల్ లో కూడా చూడొచ్చు. ఒకవేళ రాధే చిత్రం అమలు చేస్తున్న ఫార్ములా సక్సెస్ అయితే మిగిలిన బాలీవుడ్ సినిమాలు కూడా ఇదే రూట్లో వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీలో దిశా పటానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
కోవిడ్ పేషెంట్స్కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…