కరోనా సెకండ్ వేవ్తో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు పాజిటివ్ గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. వారిలో బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ కూడా ఒకరు. ఏప్రిల్ 5న భూమికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. భూమి ఇవాళ తన క్వారంటైన్ లైఫ్ గురించి చెప్తూ ఓ స్టిల్ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.
వైట్ క్రాప్ టాప్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ స్కర్ట్లో ఉన్న భూమి కిటికీ తెరచాటున నిల్చొని ఉన్న స్టిల్ను పోస్ట్ చేసింది. నేను ఎదురుచూస్తున్నా..క్వారంటైన్ లైఫ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బఢాయ్ దో, మిస్టర్ లేలే చిత్రాల్లో నటిస్తోంది.
సెకండ్ వేవ్ ఎఫెక్ట్..విరాటపర్వం కూడా వాయిదా
బన్నీ-కొరటాల సినిమాపై అనుమానాలు..!
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్రాజ్
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్