మొన్న నౌకరీడాట్కామ్, నేడు మాన్స్టర్, ఇండీడ్ హైదరాబాద్ ప్రగతిని చాటుతున్న జాబ్ పోర్టళ్లు ఐటీ రిక్రూట్మెంట్లలో దేశంలో మూడోస్థానం ఇతర ఉద్యోగాల నియామకాల్లోనూ అదే హవా 2019తో పోల్చితే 26% పెరిగిన నియామక�
కరోనా వైరస్ ప్రేక్షకులనే కాదు ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మొదటి దశ ఏమో కానీ రెండో దశ మాత్రం నిజంగానే అందరికీ ముచ్చెమటలు పట్టించింది.
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో నదుల్లో మృతదేహాలు తేలడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోయినవారి హక్కులను పరిరక్షించడానికి విధి విధానాలను రూపొందించడంపై
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సమయంలో సుమారు 73 శాతం మంది వృద్ధులు ఘొరమైన చీత్కారాలు, హేళన, గృహ హింసను ఎదుర్కొన్నారు. ఏజ్వెల్ ఫౌండేషన్ అనే సంస్థ నిర
కరోనా సెకండ్ వేవ్లో 719 మంది వైద్యుల మృతి | కరోనా ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన�
మే నెలలో వసూళ్లు 65 శాతం జంప్ న్యూఢిల్లీ, జూన్ 5: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్వేవ్ ప్రభావం పరిమితంగానేవుందన్న సంకేతాన్నిస్తూ మే నెలలో రూ.1.02 లక్ష ల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా �
ఢిల్లీ : ప్రస్తుత కొవిడ్-19 సెకండ్ వేవ్లో ఇప్పటివరకు 594 మంది వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) బుధవారం తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 107 మంది డాక్టర్ల మరణ�
ఈ నెలాఖరుకు 1.5 లక్షల దిగువకు రోజువారీ కేసులు రెండో వేవ్ తగ్గిన 6-8 నెలల్లో మూడోవేవ్ కొవిడ్ నిబంధనలు పాటిస్తే తప్పించుకోవచ్చు వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచితేనే అది సాధ్యం కరోనా శాస్త్రవేత్తల ప్యానల్ స
శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని పాలక యంత్రాంగం తెలిపింది. కరోనా
పాట్నా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్లో సిటి స్కాన్ ధరలను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. హై ర
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆక్సిజన్ రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లు వ�