హైదరాబాద్ : ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీధర్.. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. శ్రీధర్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.
ఇవికూడా చదవండి..