వినోద్ కుమార్ | సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ | మా హైదరాబాద్' సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మృతి పట్ల ముఖ్యమంత్రి