న్యూఢిల్లీ/ న్యూయార్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలిసారి పెట్రోల్ లీటర్ ధర రూ.100 మార్క్ను దాటేసింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ధరతో పోలిస్తే దాదాపు రెట్టింపు అని బ్లూంబర్గ్ సర్వే తేల్చింది.
ఈ ఏడాది రిటైల్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 11 శాతం పెరిగాయి. సోమవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.47 ($1.39). అదే న్యూయార్క్లో లీటర్ పెట్రోల్ ధర $0.79 అని న్యూయార్క్ స్టేట్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం పదేపదే పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలు పెంచేసింది. రిటైల్ పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో సుంకాల వాటా దాదాపు 60 శాతం.
2013తో పోలిస్తే ప్రస్తుతం పెట్రోల్ మీద పన్ను ఆరు రెట్లు పెరిగింది. కరోనా రెండో వేవ్ను కట్టడి చేయడానికి వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో 2019తో పోలిస్తే మూడొంతుల కంటే తక్కువగా పెట్రోల్ వినియోగం తగ్గింది.
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..
టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం
Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?
దేశంలో వ్యాక్సిన్కు కొరత లేదు: ఐసీఎమ్మార్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
రూ 50,000 దిశగా పసిడి పరుగు..రూ 73,000కు చేరువైన వెండి
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
భారీ ఊరట : కొవిడ్-19 నియంత్రణలు పూర్తిగా ఎత్తివేత!
సోషల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్తో ఆధార్ లింక్
పైపైకి బంగారం.. డిసెంబర్కల్లా రూ.57 వేలకు..!!
చిప్ సప్లయి కొరత: ఇప్పట్లో తేలడం కష్టమే: ఇంటెల్
ఈపీఎఫ్వో రిలీఫ్.. సభ్యులకు రెండో కోవిడ్ అడ్వాన్స్!