ఎవరైతే ప్రజలతో కలిసి పనిచేస్తారో వారిని ఎప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంపీటీసీలు, సర్పంచ్ల సన్మాన కార్యక్ర�
అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో ఒక్క తడికి నీరివ్వకపోవడంతో జిల్లాలో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయని, గత కేసీఆర్ పాలనలో ఏనాడూ పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా �
స్వరాష్ట్రంలోనే పండుగలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లెలకు పట్టం కడుతున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చింతకాని, ముదిగొండ మండ�
బీఆర్ఎస్ సర్కార్లోనే విద్యారంగం బలోపేమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గురువారం ఆయన మండలంలోని ఖమ్మంపాడులో పర్యటిం�
నాటి కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షంగా వ్యవసాయ రంగం.. నేటి బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా వర్ధిల్లుతోందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే మరోసారి పవర్ హాలిడ�
బీఆర్ఎస్ సర్కారులోనే రైతులు భరోసాగా బతుకుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతును రాజు చేసిందని అన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను తీర్చిదిద్ది అన్ని రంగాల్లో అభి�
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బోనకల్లు మండలానికి చెందిన బంధం శ్రీనివాసరావు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మధిరలో ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ
గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించిన ఏకైక రాష్ట్రం �
జిల్లాలో ప్రభుత్వ పథకాల పంపిణీలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ప్రొటోకాల్ పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అధికారులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మంది
జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్