జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా బుధవారం ఆతిథ్య జట్టుతో మూడో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్లో ఓడినా రెండో మ్యాచ్లో జింబాబ్వేను చిత్తుగా ఓడించి పుంజుకున్న యువ భారత్..
Team India : జింబాబ్వే పర్యటనలో అదిరే బోణీ కొట్టిన భారత క్రికెటర్లు (Indian Cricketers) రిలాక్స్ అయ్యారు. మూడో టీ20కి ముందు వైల్డ్లైఫ్ సఫారీ (WildLife Safari)ని ఎంజాయ్ చేశారు.
సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో తమను ఓడించిన ఆతిథ్య జట్టుపై అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది
IND vs ZIM : తొలి టీ20లో ఘోర ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ(100) మెరుపు సెంచరీ.. రుతురాజ్ గైక్వాడ్(77), రింకూ సింగ్(48)ల విధ్వంసం తర్వాత ప్రత్యర్�
IND vs ZIM : విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఐపీఎల్ హిట్టర్ సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు.
IND vs ZIM : తొలి టీ20లో యువ భారత్ జింబాబ్వే(Zimbabwe)ను తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్(4/13) కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. ఆతిథ్య జట్టు 115 పరుగులకే పరిమితమైంది.
IND vs ZIM : కుర్రాళ్లతో నిండిన భారత జట్టు జింబాబ్వే సిరీస్లో తొలి మ్యాచ్కు సిద్దమైంది. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
Zimbabwe Tour: జింబాబ్వేతో జరిగే తొలి రెండు టీ20లకు చెందిన భారతీయ బృందాన్ని ప్రకటించారు. ఆ బృందంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. సంజూ సాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వ�
Zimbabwe : భారత జట్టుతో టీ20 సిరీస్ కోసం జింబాబ్వే (Zimbabwe) క్రికెట్ బోర్డు స్క్వాడ్ను ప్రకటించింది. ఆల్రౌండర్ సికిందర్ రజా (Sikinder Raza) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
Sean Williams | జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సీన్ విలియమ్స్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అయితే, టీ20 వరల్డ్ కప్కు ముందు ఆల్ రౌండర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాకింగ�