Elon Musk : ఉక్రెయిన్ యుద్ధంపై టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన అభిప్రాయాల్ని ట్వీట్ చేశారు. ఆ దేశంలో శాంతి నెలకొల్పాలంటే ఏం చేయాలో ఆయన తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. అయితే మస్క్ చేసిన కామెంట్లను ఉక్రె
కీవ్: జపొరిజియా అణు కేంద్రం రేడియేషన్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. గురువారం రోజు యూరోప్ దేశాలు దాదాపు రేడియేషన్ ప్రమాదం నుంచి తప్పించుకున్�
కీవ్ : ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున డ్నిప్రోపెట్రోవ్స్కీ ప్రాంతంలోని రైల్వేస్టేషన్పై రష్యా దళాలు రాకెట్తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది వరకు మరణించి ఉండొచ్చన�
కీవ్: ఉక్రెయిన్ గూఢాచార సంస్థ ఎస్బీయూ చీఫ్ ఇవాన్ బకనోవ్తో పాటు ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనిడిక్టోవాపై దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వేటు వేశారు. దేశ ద్రోహం కేసుల కింద ఆ ఇద్దర్ని సస్పెండ్
బెర్లిన్: జర్మనీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సును ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సందేశం చేశారు. ఏ దశలోనూ రష్యాపై వత్తిళ్లను తగ్గించవద్దు అన్నారు. ఆ దేశంపై భారీ చర్య�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగి నేటితో వంద రోజులైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ యుద్ధానికి సన్నద్దమై ఉండాలని నాటో చీఫ
దావోస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీడియో లింక్ ద్వారా జెలెన్స్కీ �
కీవ్: ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల్లో ప్రతి రోజు 50 నుంచి 100 మంది మరణిస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణాలు కోల్పోయినవారంతా
మాస్కో: అజోవ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న రెండు వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఇప్పటి వరకు లొంగిపోయినట్లు రష్యా వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొగూ ఈ విషయాన్ని తెలిపారు. బహుశా 1700 మంది సైనికు�
బ్రసెల్స్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగియడానికి ఏళ్ల సమయం పడుతుందని నాటో డిప్యూటీ కార్యదర్శి జనరల్ మెర్సియా జియనోవా తెలిపారు. తాజాగా రష్యా
కీవ్: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమ దేశానికి చెందిన మూడు వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 10 వేల మంది సైనికులు గాయపడి ఉం�