నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై మరో రోగికి సహాయకుడిగా వచ్చిన వ్యక్తి కీచక పర్వానికి ఒడిగట్టాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆర్ఎంపీ వ
ఇటీవల జంతర్ మంతర్లో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్�
సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని వెళ్లి గదిలో బంధించి గదిలో రెండు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దార్పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
మ్యాట్రీమోని సైట్లో ప్రొఫైల్ చూసి పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి.. ఆపై తన కుటుంబ అవసరాలకు అత్యవసరంగా డబ్బు కావాలంటూ బాధితురాలి నుంచి సైబర్నేరగాళ్లు రూ.3.6 లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోయి�
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ లోంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్ల�
హనుమకొండ జిల్లా కడిపికొండలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగిన ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం వడ్డెగూడెంనకు చెందిన తాటికాయల సునంద నగరంలోని జయ నర్సి