తమ పార్టీ ప్లీనరీ విజయవంతమైందని వైసీపీ నేతలు చంకలు గుద్దుకోవడాన్ని ఏపీ సీపీఎం శాఖ విమర్శించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్లీనరీలో కనీసం ఒక్క ప్రజాసమస్యపై అయినా చర్చించకపోవడం.. వారికి ప్రజల పట్ల ఉన
వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదన
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్ జయంతి రోజున శుక్రవారం ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతాయిన్నారు.
వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని మైదానంలో రేపటి నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ మంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇచ్చేందుకు బేరమాడారని ఆరోపించారు. అంతలా ప్రలోభపెట్టినా వారి పార్టీలోకి వెళ్లకుండా...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన�