Minister Anam Rannarayana Reddy | ఏపీలో వైసీపీ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులను పట్టించుకోక నిర్వీర్యం చేసిందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆరోపించారు.
Jagan resignation | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వస్తున్న వార్తలపై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
DSC notification | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తుండడంతో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ జీవో జారీ చే�
PM Modi | ఏపీలో వైసీపీపై ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాఫియా పేరిట విధ్వంసానికి పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi ) ఆరోపించారు.
విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించింది. రిషికొండ మిలినియం టవర్స్లో క్యాంపు క