రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివ
నల్లగొండ జిల్లాలో 2022-23 వానకాలంతోపాటు యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యం నల్లగొండ జిల్లాలో పూర్తి కాలేదు. జనవరి-31తో గడువు ముగిసినా వానకాలం సీజన్ది 99 శాతం, యాసంగి సీజన్ద�
జిల్లాలో ఈసారి సన్న వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సన్న రకాల్లో 101, చిట్టి పొట్టి రకాలను సాగు చేశారు. గతంలో వానకాలంలో 40 నుంచి 50 శాతం, యాసంగిలో 80 నుంచి 90 శాతం మేర దొడ్డు రకం వడ్లు సాగు చేసేవారు.
ల్లగొండ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లుల�
యాసంగి సీజన్ రైతు బంధు సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తున్నది. సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా కొత్త ప్రభుత్వం ఈ నెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం షురూ చేసింది. కానీ.. అందరికీ డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు నిరా�
యాసంగిలో ఆరుతడి పంటలకే నీళ్లిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకే అందే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష�
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మిల్లులకు
అప్పగిస్తుంది. నిర్ణీత గడువు ఇచ్చి సేకరిస్తుంది. సూర్యాపేట జిల్లాలో 2022-23 యాసంగి సీజన్కు సంబంధించిన 2,57,849 మెట�