యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన రైతు చెరుకు కనకయ్యకు పాముకు
సామాన్యులకు సన్న బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ వాటి ప్రైస్ పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతున్నది.
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలు చేతికందే సమయంలో సాగునీరు లేకపోయింది. దీంతో చేసేది లేక రైతు లు పంటలను బీళ్లు పెట్టడం.. పశువులకు వదిలేయడం చేస్తున్నారు. మక్తల్కు చెందిన రైతు లక్ష్మీకాంత్రెడ్డి యాసంగి�
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు 2022-23 యాసంగి కస్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని ఈ నెల 29నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలాచోట్ల వరి నాట్లు పూర్తి చేశారు. కొందరు రైతులు జనవరిలో నాట్లేశారు. యాసంగి ప్రారంభంలోనే మొగి పురుగు ఉధృతిని గుర్తించిన వ్యవసాయ అధికారులు, కేవీకే, ఏరువాక, పొలాస వ్యవసాయ పరిశోధన�
యాసంగి వరిలో మొగి పురుగు ఉధృతంగా వ్యాపిస్తున్నది. ముఖ్యంగా డిసెంబర్లో నాట్లు వేసిన పొలాలపై ప్రభావం చూపుతున్నది మరో పక్క జింక్ లోపం, సల్ఫైడ్ దుష్ప్రభావం కూడా కనిపిస్తున్నది. ఫలితంగా పొలాలను వదిలేసే ప�
వానకాలం పంటలు పూర్తిగా ముగియడంతో ఎన్నో ఆశలతో అన్నదాతలు యాసంగి వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సాగులో రైతులు ఎకువగా దొడ్డు రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వర్షాల్లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోనుండడంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగికి నీళ్లిచ్చే ప