యాసంగిలో సాగు చేసిన రైతులు అయోమయంలో పడిపోయారు. బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేయగా, భూగర్భజలాలు అడుగంటి నీళ్లు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. ఒక్క నాగవరం తండాలోనే పక్షం రోజుల్లో 20బోర్లు �
గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాలకుల పట్టింపు లేనితనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మిం�
కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు విలవిలలాడుతున్నారు. యాసంగిపై ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులు మొక్కజొన్నకు చివరిదశలో సాగునీరు అందక ఆవేదన చెందుతున్నారు. సాగునీరు సక్రమంగా అందించాల్సిన అధికారుల నిర�
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. కొమురవెల్లికి చెందిన రైతు సార్ల నర్సింహులు యాసంగిలో ఎనిమిది ఎకరాల్లో వరి పంట వేశాడు. కొన్ని రోజులుగా నాలుగు బోర్ల నుంచి నీళ్లు తక్కువగా వస్తుండడంతో వ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనున్న జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూనే ఉం టుంది. పక్కనే ప్రాణహిత ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు.
ఏడాది క్రితం వరకు ఎటుచూసినా పచ్చని పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక అదునుకు గోదావరి జలాలు అందించి ఏండ్ల నాటి కరు
యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. మానేరు, చలివాగు, చెరువులు, బోర్లు ఎండిపోయాయి. కాల్వల ద్వారా నీరు రాక చాలా చోట్ల సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో ముఖ్యంగా వరి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి దాపుర