యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�
యాదాద్రి: శ్రావణ మాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 17 నుంచి పవిత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధం చేశా
గుండాల: రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెడ్క్రాస్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన �
వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్�
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో శనివారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల సర్వే నిర్వ హించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని ప్రభుత్వ భ
వలిగొండ, ఏప్రిల్ 17: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మో సపోవద్దని వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కవిత అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొ
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, ఏప్రిల్10: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శని
మరణం అంచు నుంచి సంరక్షణ వైపు ఆలనా పాలనా స్వచ్ఛంద సంస్థదే.. గోశాలలో 700 పైగా పశువులు చల్లూరులో సహయోగ్ గోశాల రాజాపేట, ఏప్రిల్ 10 : మానవులు తన స్వార్థం కోసం మూగ జంతువులను బలి చేస్తూనే ఉన్నారు. హిందువులకు సాక్షాత
జిల్లాలో రెండు సర్పంచ్, 90 వార్డు స్థానాలకు ఎన్నికలుసన్నద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘంఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితాజిల్లాలో అత్యధికంగా బీబీనగర్ మండలంలో 18వార్డుల
నేడు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ముఖ్యమ్ంరత్రి కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలునల్లగొండ ప్రతినిధి, మార్చి29(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే స�