కుస్తీ యోధుల పోరాటం అనుకోని మలుపు తిరిగింది. ఇన్ని రోజులు మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరసన జరుగగా, తాజాగా తమ రెజ్లింగ్ కెరీర్లను కోల్పోతున్నామంటూ వందల మంది యువ రెజ్లర్లు పోరుబాట పట్టా�
Wrestlers | డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ (WFI Chief), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కు వ్యతిరేకంగా భారత అగ్రశ్రేణి క్రీడాకారులు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తాజాగా వారు కీలక నిర
లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను కాపాడేందుకు మోదీ సర్కార్ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూపొందించిన వెయ్యి పేజీల నివ�
Anurag Thakur: ఒకవేళ బ్రిజ్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తే, అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని ఠాకూర్ తెలిపారు.రెజ్లర్లతో జరిగిన భేటీలో కుదిరిన ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నామని, జూన్ 15వ తేదీన బ్రిజ్�
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లతో (Wrestlers Protest) కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
Wrestlers protest | కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీలను నమ్మలేమని, ఆయన్ను విశ్వసించి ఆందోళనలను విరమించబోమని ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా స్పష్టం చేశారు. అమిత్ షా గతంలోనూ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూ�
Wrestlers Protest | రెజ్లర్ల ఉద్యమం నీరుగారుతున్నదా? కుస్తీవీరులు కేంద్రం ఉచ్చులో పడ్డారా? ఇప్పుడు ఈ వీరుల మెడలను వంచడానికి కేంద్రం కుట్రపన్నిందా? అంటే ఆ అనుమానమే కలుగుతుతన్నది.
1983 Cricket World Cup winning team | రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భ�
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
Meenakshi Lekhi: రెజ్లర్ల గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే.. ఆ సమయంలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీశారు. రిపోర్టర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. మంత్రి ఉరుకుతున�
Wrestlers Protest | ఢిల్లీ పోలీసులు ఈడ్చి పారేసినా... కేంద్రం దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించినా కుస్తీ యోధులు తమ పట్టు వీడలేదు. హృదయాలు కలత చెందినా.. సహనానికి పరీక్ష ఎదురవుతున్నా.. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికే సిద్ధమ�