తీపి అనగానే చాలామందికి టక్కున గుర్తుకువచ్చే పదార్థం చక్కెర. అనేక తీపి వంటకాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చక్కెరను పక్కనపెట్టరు. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు�
Ebola Outbreak: డీఆర్ కాంగోలో ఎబోలా వ్యాధి ప్రబలుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన అంశమని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. డీఆర్ కాం�
ఉరుకులు పరుగుల పనుల వల్ల మనసు అలసిపోదు. ఆందోళన చెందుతుంది. ఆ ఆందోళన కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. రక్తంలో ఈ హార్మోన్లు పెరిగితే రక్తపోటు పెరిగినట్టే.
ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) నుంచి అగ్రరాజ్యం అమెరికా అధికారికంగా వైదొలగింది. తమకు డబ్ల్యూహెచ్వోలో తిరిగి చేరే ఉ�
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసిన సురక్షిత గాలి నాణ్యత స్థాయికి ఎనిమిది రెట్లు ఎక్కువ విషపూరిత కణాలు గల గాలిని ప్రతి భారతీయుడు పీలుస్తున్నాడు. ఇంత ఎక్కువ స్థాయిలో విషపూరిత కణాలను పీల్చుక
ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల ఆహార నియమాలు పాటిస్తుంటారు. కొన్ని రుగ్మతలు తలెత్తినప్పుడు ప్రత్యేకమైన డైట్ పాటిస్తే.. మెరుగైన ఫలితాలు ఉంటాయి. డిమెన్షియా బాధితులు మైండ్ డైట్ పాటిస్తే సమస్యను అధిగమించవచ్
భారత్లో అత్యంత తీవ్రంగా పెరుగుతున్న కుక్క కాట్ల బెడద పట్ల ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క 2024లోనే దేశంలో 37.17 లక్షల కేసులు నమోదయ్యాయి.
భారతదేశ యువతలో ఆందోళన, నిరాశ స్థాయులు నానాటికీ పెరుగుతున్నాయట. అనేక సమస్యలు చుట్టుముట్టి.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. దేశంలో ప్రతి గంటకూ కనీసం ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్�
ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2023లో సగటున ప్రతిరోజు 52 చొప్పున మొత్తం 19 వేల ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (�
క్షయ... అనుక్షణం భయపెట్టించే అంటువ్యాధి. నాలుగు వేల సంవత్సరాలుగా మానవ మనుగడను శాసిస్తున్న మహమ్మారి. భూమ్మీద క్షయ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నది భారతదేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి ఎనభై లక్షల మంది
మనం పర్వతాలను కొలుస్తాం. నదులను పూజిస్తాం. అడవులను ఆరాధిస్తాం. వాయువును దేవుడిగా భావిస్తాం. భూమిని తల్లిగా పిలుస్తాం. అదంతా మన సంస్కృతిలో భాగమేనని గొప్పగా చాటుకుంటాం. కానీ, కాలుష్యంలో మనం ప్రపంచంలోని ఐదు
మనం తినే తిండి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మన బతుకు చక్రం ముందుకు కదిలేలా చేస్తుంది. అందుకే, పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు మనం తినే ఆహారం పోషకాలకు బదులుగా �