ఖమ్మంజిల్లా వేంసూరు-ఎర్రగుండపాడు మధ్య ఎన్టీఆర్ కెనాల్పై 11కేవీ విద్యుత్తువైర్లు ఉన్నా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పనులు చేపట్టారు. కేఎంవీ కంపెనీ సైట్ ఇంజినీర్లు, గ్రీన్ఫీల్డ్ హ
ఓ భవనం నిర్మాణంలో పని చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లి, భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. మధ్యవర్తులు అతడి ప్రాణానికి వెల కట్టి చేతులు దులుపుకున్నారు.
అమీర్పేటలోని అమోఘ హోటల్లో విద్యుత్ షాక్కు గురై.. హోటల్లో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ర్టానికి చెందిన అమిత్(23), అతడి సో�
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామశివారులో ఓ గుట్ట వద్ద బ్లాస్టింగ్ చేస్తున్న క్రమంలో బండరాళ్లు మీద పడి మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీ దుర్మరణం చెందాడు. సల్కాపురం గ్రామ శివారులోని
Singareni Medical College | సింగరేణి మెడికల్ కళాశాల(Singareni Medical College) భవనంపై నుంచి పడి ఓ కార్మికుడు మృతి(Worker died) చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది.
మేడ్చల్ రూరల్, మార్చి 21 : కుంటలో పడి కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి పూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..పూడూరు గ్రామ పరిధిలో ఉన్న నెల్లికుంటలో తేలియాడుతున�