MP Pritam Munde : మహిళలు ఎవరైనా ఇలాంటి ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు. బ్రిజ్పై రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ కామెంట్ చ�
Wrestlers protest | రెజ్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాగించిన దాష్టీకంపై రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివర
మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి,
Wrestlers Protest | ఒకవైపు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటు కొత్త భవనం ప్రారంభం జరుగుతుంటే.. అదే సమయంలో, దానికి సమీపంలో ప్రజాస్వామ్యయుత నిరసనపై పాలకుల పాశవికమిది.
Brijbhushan Singh | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేయగా.. ఇప్పటికే ఆయనపై ఎఫ్ఐఆర్ న
Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్(Arrest) చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లో సంతకాల సేకరణ చేపట్టారు.
Wrestlers Protest | మహిళా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోల�
Wrestlers Protest | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని టాప్ వుమెన్ రెజ్లర్లు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే�
దేశ ప్రధాని బేటీ బచావో... బేటీ పఢావో అంటే ఇదేనా? అంతర్జాతీయంగా ఆటల్లో దేశానికి వన్నెతెచ్చిన ఆడ బిడ్డలకిచ్చే గౌరవం, న్యాయం ఇదేనా అని పలువురు రెజ్లర్లు ప్రశ్నిస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీ
Wrestling Coaching camp ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరగాల్సిన మహిళల జాతీయ రెజ్లింగ్ కోచింగ్ క్యాంపును రద్దు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ జనవరి 18వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. సు
భారత కుస్తీ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ చాలా ఏండ్లు గా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఒలింపిక్ పతక విజేత వినేశ్ ఫోగట్ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ నుంచి పలువురు మహిళా రెజ్లర్లు అర్హత సాధించారు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ ప్రపంచ స్థాయి పోటీలకు ఆరుగురు భారత మహిళలు ఎంపికయ్యారు. 50 కేజీల విభాగం�