రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు.
Stand With Her | ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా సంచరించగల వాతావరణం ఏర్పడాలంటే సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. మహిళలు సురక్షితంగా ఉన్నారనే నమ్మకాన్ని కలిగించే �
Hyderabad Police | అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా ఉండి, భయంతో పోలీసులను సాయం అడిగితే ఇంటి దగ్గర దింపాలని రూల్ ఉందా? లేదా? చెప్పండి అంటూ విజయవాడకు చెందిన ఓ యువతి ప్రశ్నించిన వీడియో ఇటీవల సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Hyderabad Police | హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వేళ లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉండి భయాందోళనతో పోలీసుల సాయం కోరితే.. వారు ఇచ్చిన సమాధానం తీవ్ర నిరాశకు గురి చేసిందని బా�
Viral Video | పోస్టర్లపై ఉన్న అమ్మాయిల ఫొటోలను చూస్తూ ఓ వృద్ధుడి చేసిన చేష్టలు ఇప్పుడు మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. చిన్నపిల్లల ముందే పోస్టర్పై ఉన్న ఫొటోలను నాకుతూ.. లిప్కిస్లు పెడుతూ అసభ్యంగా ప్ర�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పోక్సో కేసు ఘటనపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం చందానగర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు.
ఏరోజైతే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా తిరుగుతుందో ఆరోజే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారు. కానీ నేడు రేవంత్రెడ్డి పాలనలో హైదరాబాద్లో పరిస్థితి చూస్తుంటే రౌడీరాజ్యంగ�
Girl Child Protection | ఆడ పిల్లలు బయటకు వెళ్లారంటే.. వాళ్లు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలవరపడుతారు. ఇంటికి తిరిగి వచ్చారంటే క్షేమంగా ఉన్నట్టు భావిస్తారు. కా
తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతను గాలికి వదిలేయడంతో రోజుకు సగటున 10 రేప్లు, 4 కిడ్నాప్లు, 3 హత్యలు జరుగుతున్నాయి. హతుల్లో ఓ మహిళ ఉంటున్నట్టు డీజీపీ శివధర్
రాష్ట్రంలోని అమ్మాయిలు, మహిళలకు భద్రత కల్పించకుండా అందాల పోటీలు పెడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వ�
మహానగరంలో అతివలకు రక్షణ లేకుండాపోతున్నది. ఐటీ కారిడార్లో జరిగిన లైంగికదాడి ఘటనతో మరోసారి హైదరాబాద్లో మహిళల భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా లైంగిక దాడులు, దాడి యత్నాలు �
రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
అమితాబచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ సెన్సేషన్ ‘పింక్' సినిమా విడుదలై సెప్టెంబర్ 16కి సరిగ్గా ఎనిమిదేండ్లు. ఈ సందర్భంగా నాటి సంగతులను నటి తాప్సీ గుర్తు చేసుకున్నది.
ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత చాలా కీలకమని కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. మహిళల భద్రత కోసం చట్టాలను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.