రాష్ట్రంలోని అమ్మాయిలు, మహిళలకు భద్రత కల్పించకుండా అందాల పోటీలు పెడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వ�
మహానగరంలో అతివలకు రక్షణ లేకుండాపోతున్నది. ఐటీ కారిడార్లో జరిగిన లైంగికదాడి ఘటనతో మరోసారి హైదరాబాద్లో మహిళల భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా లైంగిక దాడులు, దాడి యత్నాలు �
రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
అమితాబచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ సెన్సేషన్ ‘పింక్' సినిమా విడుదలై సెప్టెంబర్ 16కి సరిగ్గా ఎనిమిదేండ్లు. ఈ సందర్భంగా నాటి సంగతులను నటి తాప్సీ గుర్తు చేసుకున్నది.
ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత చాలా కీలకమని కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. మహిళల భద్రత కోసం చట్టాలను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Supreme Court: జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్ల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్, �
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. దేశంలో మహిళల భద్రతపై మరోసారి చర్చను లేవనెత్తింది. 2012లో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చినా �
Harish Rao | రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరుగడం బాధాకరమన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సి
మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మహిళలతో తప్పుగా ప్రవర్తించినా, వారిపై అఘాయిత్యాలకు పాల్పడినా కఠినమైన శిక్షలు వేసేలా చట్టాలూ చేశాయి. అయినప్పటికీ వారిపై ఎన్నో అకృత్యాల�
మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి హెచ్చరించారు. మహిళల భద్రత కోసం రాచకొండ పరిధిలో షీటీమ్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, వేధింపులు ఎదు
శాంతిభద్రతల్లో హైదరాబాద్కు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. అతివలకు అత్యంత భద్రనగరి భాగ్యనగరేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలతో పరిఢవిల్లిన హైదరాబాద్.. దేశంల
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్పవిషయమని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసు కార్యాలయంలో చైల్డ�