MLC Kavitha | త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశా ల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహి ళా బిల్లు
మీరు క్షేమమని భావిస్తాను. ఎంతో ఘనచరిత్ర కలిగిన మన దేశంలో మహిళల సమానత్వం, ప్రాతినిధ్యం ఆదర్శాల పట్ల అచంచలమైన, అంకితభావం, తక్షణ స్పందన ఆవశ్యకత గురించి ఈ లేఖ రాస్తున్నాను. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు కోసం భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి డెన్మార్ ఎన్నారైలు మద్దతు పలికారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రి
Kuwait NRI BRS | మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఆందోళనకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు కువైట్ బీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తెలిపారు.
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర�
BRS NRI | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా( BRS Australia ) మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి( Sangeetha Dhupati ) ఆధ్వర్యంలో సిడ్నీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల( Mahesh Bigala ) మహిళా రిజర్వేషన్ బిల్లు( Wome
పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ సర్కారు మహిళా బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపే
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని బీఆర్ఎస్ స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు. భా
హిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచి