అచ్చంపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిల్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఇప్పల
నర్సాపూర్, మార్చి 27 : డీసీఎం, ఆటో ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నర్సాపూర్ మండల పెద్దపెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇల�
జయశంకర్ భూపాలపల్లి : ఆటో బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరికి గాయలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మహా ముత్తారం మండలం స్తంభంపల్లి(పి.కే)గ్రామంలోని మూల మలుపు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర
నోయిడా: నోయిడాలో గురువారం ఓ స్పాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. స్పాను శుభ్రం చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో స్పా ఓనర్త�
ముంబై : ఒకమ్మాయి పెట్టిన వాట్సాప్ స్టేటస్ తన తల్లి ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఫిబ్రవరి 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. శివాజీనగర్ ఏరియా�
బస్సు ఢీకొని మహిళ మృతి | ర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నగరంలోని నాంపల్లి స్టేషన్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
Hyderabad | నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ ప్రియుడు తన ప్రియురాలిని హత్య చేసి పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన నాగచైతన్య అనే యువతి ఒంగోలులోని �