Delhi Murder: ఇంట్లో పనిమనిషి ఆ ఇంటి యజమానురాలితో పాటు ఆమె కుమారుడిని హత్య చేశాడు. ఆ ఇద్దర్నీ గొంతు కోసి చంపాడు. ఈ ఘటన ఢిల్లీలోని లాజ్పత్ నగర్లో జరిగింది.
Live in Partner :కర్నాటక రాజధాని బెంగుళూర్లో మర్డర్ జరిగింది. సహజీవనం చేస్తున్న వ్యక్తి మహిళను చంపేశాడు. ఆమె శరీరాన్ని చెత్తకుండి ట్రక్కులో పడేశాడు.
Karnataka: పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. ఆమె నిరాకరించింది. దీంతో విషం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దాన్ని తిప్పికొట్టిందామె. ఆ కోపంలో ఉన్మాది తన వద్ద ఉన్న కత్తి తీసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత గొంతు కోసుకు�
పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (22) మరో 20 మంది కూలీలతో కలిసి సమీపంలోని చేనులో పత�
Firing In Manipur | మణిపూర్లో అనుమానిత తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించింది. 12 ఏళ్ల ఆమె కుమార్తెతోపాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. కుకీ తీవ్రవాదులు ఆ మహిళను కాల్చి చంపినట్లు మైతీలు ఆ�
వైద్య పరీక్షల కోసం కూతురుతో కలిసి తండ్రి బయలుదేరాడు.. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ వాహనం.. వేగంగా వీరు ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టింది.. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి ఎదుటే కుమార్తె విగతజీవిగా �
దుండిగల్ పరిధి తండా-2లో జరిగిన మహిళా హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం దుండిగల్ పోలీస్స్టేషన్లో బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జెరుపుల శాంతి (45) దుండిగల్ తం
Road accident | హనుమకొండ(Hanumakonda జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తాపడి(Auto overturned) ఓ మహిళ మృతి(Woman killed) చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Road accident | వేగంగా వచ్చిన ఓ లారీ స్కూటర్ను ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఖమ్మం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైరా పట్టణంలోని ఎల్పీజీ ఔట్లెట్లో ప�
woman killed | ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య (woman killed) చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పడేసేందుకు క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ�
మహిళను పురుషుడిగా మారుస్తానంటూ ఆమెను హత్య చేసిన ఒక క్షుద్ర మాంత్రికుడిని, అతనికి సహకరించిన మృతురాలి స్నేహితురాలిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాహజహనాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన వివరాలిల
Mancherial | ఓ మహిళను పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఆమెను పదునైన కత్తులతో నరికి చంపి పరారీ అయ్యారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంల�
Woman Murder | అతిర తన స్నేహితుడైన అఖిల్కు డబ్బును అప్పుగా ఇచ్చింది. వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలని చెప్పింది. అయితే ఆ మహిళకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైంది. దీంతో బాకీ ఉన్న డబ్బును తిరిగి ఇవ్వాలని అఖిల్ను