ఇంధనాలపై విధించే విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి తగ్గించింది. టన్ను క్రూడాయిల్పై విధించే విండ్ఫాల్ ట్యాక్స్ని రూ.5,200 నుంచి రూ.3,250కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ను స్వల్పంగా పెంచింది. పక్షం రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడా�
దేశంలో ఉత్పత్తయిన ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాగే డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతానికి తగ్గించింది.
దేశీ కుబేరుల్లో ద్వితీయస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బతీసింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు గట్టిగా తగిలింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం జ
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ తగ్గింపు ఊహించినదేనని శుక్రవారం విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మార్కెట్లో సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విమానయా
టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను పెట్రో ఎగుమతులపైనా విధింపు l లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్పై రూ.6, డీజిల్పై రూ.13 వెంటనే అమల్లోకి.. ఖజానాకు రూ.లక్ష కోట్ల వరకు అదనపు ఆదాయం న్యూఢిల్లీ, జూలై 1: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర