Tollywood | టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ ఇటీవల కట్నం వేధింపుల కేసు కారణంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. 'సిందూరం', 'డ్రింకర్ సాయి' వంటి చిత్రాల్లో నటించిన ధర్మపై ఆయన భార్య గౌతమి తీవ్ర ఆరోపణలు చేస్తూ గచ్చిబౌలిలోని �
భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వివాహ బంధంతో ఒక్కటైన జంట జీవితమంతా కలిసి గడపాలి. ఒకరి గురించి మరొకరు ఆలోచించాలి. ఒకరి సంతోషం మరొకరు చూసుకోవాలి.
Life style | సాధారణంగా భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉంటే జీవితం నరకప్రాయమవుతుందని చెబుతుంటారు. సంసారం సాఫీగా సాగాలంటే అన్ని విషయాలను ఒకరికొకరు పంచుకోవాలని అంటుంటారు. కానీ అచార్య చాణిక్యుడు మాత్రం మగవాడు తన జీవిత
Crime news | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త పెట్టే వేధింపులకు భరించలేక అతని రెండో భార్య.. భర్త మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భర్తని ఒంగోలు నగరంల�
French fries | కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ జంటకు ఇటీవలే బిడ్డ జన్మించింది. దాంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగా పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని భార్యకు సూ�
Rajasthan | రాజస్థాన్లోని నాలుగు స్థానాల్లో మాత్రం అత్యంత సన్నిహిత బంధువులు పోటీ పడుతున్నారు. ఒక స్థానంలో భార్యాభర్తలు పోటీ చేస్తుంటే, మిగతా స్థానాల్లో సమీప బంధువులు పోటీలో ఉన్నారు.
ఉద్యోగ బాధ్యతల్లో నిత్యం బిజీగా ఉండే శ్రీవారిని సరదాగా నవ్వించండి. ఆట పట్టించండి. రోజువారీ వర్క్ మూడ్ నుంచి బయటికి తీసుకురండి. దీనివల్ల ఇద్దరి మధ్యా బంధం, అనుబంధం మరింత బలపడుతుంది. ఇదిగో.. ఈ చిట్కాలు మీక�
వనస్థలిపురం : ఇంట్లో పనిచేస్తామని చేరి, అదను చూసుకుని విలువైన వస్తువులను సర్దుకుని ఉడాయిస్తున్న కిలాడి దంపతులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ గాజీపూర్కు చెందిన రితీష్ శ్రీవాస్�
దస్తురాబాద్ :నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామా�