వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాం�
వితంతువులను దూరం పెడుతున్నారని మాజీ కార్పొరేటర్ కారింగుల నిహారికగౌడ్ వారికి సమాజంలో వితంతువుల పట్ల చూపుతున్న వివక్ష, చిన్నచూపును తొలగించేందుకు బాల వికాస సంస్థ కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు. వీరి పేర్లు వరుసగా ఇనుగాల రాణి భర్త రవి, ఎరబాటి సుజాత భర్త సుధాకర్, కాసర్ల శారద భర్త శ్రీనివాస్, బిజిగిరి లక్ష్మి భర్త శంకర్. కుటుంబ పెద్దలైన వారి భర్తలు వివిధ
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
త్వరలో కొత్త దరఖాస్తుదారులకు పింఛన్లు ఈ నెలలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ఈ సారి 57 ఏండ్లు నిండిన వారికి సైతం నల్లగొండ జిల్లాలో 57 ఏండ్లు దాటిన వారు 41,063 మంది ఇతరులు మరో 17, 610 మంది.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న