ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్ డీపీ (డిస్ప్లే పిక్చర్)గా సొంత అవతార్స్ పెట్టుకునే వీలు కల్పించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని డబ్�
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మనం పంపిన మెసేజ్లను పూర్తిగా డిలీట్ చేసేందుకు ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ తీసుకొచ్చిన ఈ కంపెనీ.. దీనికి కాల పరిమితి విధించిన సంగ�
దుంగార్పూర్: రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు.. జైసల్మేర్ కలెక్టర్ టీనా దాబి ఫోటోను వాట్సాప్లో వాడి మోసాలకు పాల్పడ్డాడు. ఆ యువకుడిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మొబై�
వాట్సాప్ వాడేటప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నట్లు అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం దాచాలనుకున్నా కుదరదు. అయితే ఇకపై ఈ అవకాశం కూడా వినియోగదారులకు కల్పించాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది. దీనికోసమే ‘‘ఆన్లైన్’’
Whatsapp | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ భారతీయ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మెటా సారథ్యంలోని వాట్సాప్ గతేడాదిలో భారీ స్థాయిలో భారతీయ అకౌంట్లను నిషేధించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నియ�
శాన్ఫ్రాన్సిస్కో, జూన్ 3: వాట్సాప్లో మీరు ఒక్కసారి మెసేజ్ పంపిన తర్వాత.. ఏదైనా మార్పులు చేయాలనుకుంటే చేయగలరా..? చేయలేరు కాకపోతే దాన్ని ఎదుటి వ్యక్తి చూడకుండా డిలీట్ చేయొచ్చు.. అయితే మీరు పంపిన మెసేజ్ల
Whatsapp |ఇప్పుడు ప్రతి మొబైల్లో వాట్సాప్ కామన్గా మారిపోయింది. ఫొటో, వీడియో ఏది షేర్ చేయాలన్నా వాట్సాప్లోనే పంపిస్తున్నారు. కానీ ఇందులో ఒకే ఒక్క సమస్య !! పెద్ద సైజ్ వీడియోలను ఇతరులకు పంపించలేం. కేవ
ఏప్రిల్ నెలలో మొత్తమ్మీద 16 లక్షలపైగా వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు ప్రముఖ కంపెనీ వాట్సాప్ వెల్లడించింది. భారత్లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ క
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో అదిరే అప్డేట్ అందుబాటులోకి రానుంది. ట్విట్టర్ కంటే ముందుగా వాట్సాప్లో ఎడిట్ బటన్ను డెవలప్ చేసేందుకు కసరత్తు సాగుతోంది.