ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ఏటా పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్ను తొలగించే క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్లలో సేవలను నిలిపివేస్తోంది.
వాట్సాప్, యాపిల్ మెసేజెస్ యాప్, సిగ్నల్ వంటి యాప్లలో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయాన్ని టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సంస్థ మొదటిసారిగా జీమెయిల్ వెబ్ వెర్షన్లో ప్రవేశపెట్టింది.
సామాజిక మాధ్యమం వాట్సాప్లో డిజిటల్ అవతార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆ యాప్ మాతృ సంస్థ మెటా వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్బెర్గ్ ప్రకటించారు.
వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్ రాజీనామా చేశారు. అలాగే మెటా పబ్లిక్ పాలసీ అధిపతి రాజీవ్ అగర్వాల్ సైతం తప్పుకున్నట్టు మంగళవారం సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా తెలియజేసింది.
Whatsapp Call Link | వినియోగదారుల ప్రైవసీకి భద్రత కల్పిస్తూ.. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్ కూడా ఇప్పుడు ఇలాంటి ఫీచర్నే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మంగళవారం మధ్యాహ్నం కొద్దిసేపు పడకేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు మెసేజ్లు పంపేందుకు, రిసీవ్ చేసుకొనేందుకు వీలుకాల�
మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. రాష్ట్రమంతా ఒకే నెంబర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించే అ