ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పెట్టి తీరా డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో అవి రాకుండా చేసి నగరవాసి నుంచి
వాట్సాప్ మేసేజ్లతో పాటు తెలియని గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు అక్కడ నడుస్తున్న చర్చలు నిజమని నమ్మి నిండా మునుగుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్, పార్�
సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాల్లో ఏనోట విన్నా ‘కోస్తా’ యాప్ గురించి జోరుగా చర్చ జరుగుతున్నది. ‘నేను ఇంత పెట్టుబడి పెట్టా, నువ్వు ఎంత పెట్టావ�
కేరళలోని ఐఏఎస్ అధికారులను మతపరంగా విభజించి, ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కే గోపాలకృష్ణన్ (ఐఏఎస్) ఇదే అంశంప�
రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఉద్యోగార్థులు కూడా పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు సాధించాలనే తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ�