అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారతీయ స్టాక్ మార్కెట్లను గట్టిగానే ప్రభావితం చేస్తున్నది. ఇరాన్ దీటుగా బదులిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ప
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ, పెట్రోరసాయనాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫార్మసీ, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా పారాసిటమాల్ వంటి సాధార
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్పై సైనిక దాడిని అమెరికా వాయిదావేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని రష్యా ప్రతిపాదించినప్పటికీ ఇరాన్తో యుద్ధం అనివార్యంగా �
పౌర విమానాలకు పశ్చిమ ఆసియాలో తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరికలు జారీచేసింది. ఇరాన్, ఉత్తర ఇరాక్, అజర్బైజాన్ ప్రాంతంలో పౌర విమానాలు �