పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ద్వారా వచ్చే సలహాలను పాటించబోమని ఇరాన్ మంగళవారం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని తమపై ఒత్తిడి పెరిగినప్పటికీ, ఆ తరహా మధ్యవర్తిత్వ చర్చల్లో తాము పాల�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో అమెరికా వంటి సంపన్న దేశాలు లాభపడుతున్నాయని, అందుకు పెరుగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆస్తులే సాక్ష్యమని పశ్చిమాసియా రక్షణ రంగ నిపుణుడు వాయెల్ అవ్వాద్ సోమవా
రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారతీయ స్టాక్ మార్కెట్లను గట్టిగానే ప్రభావితం చేస్తున్నది. ఇరాన్ దీటుగా బదులిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ప
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ, పెట్రోరసాయనాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫార్మసీ, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా పారాసిటమాల్ వంటి సాధార
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్పై సైనిక దాడిని అమెరికా వాయిదావేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని రష్యా ప్రతిపాదించినప్పటికీ ఇరాన్తో యుద్ధం అనివార్యంగా �
పౌర విమానాలకు పశ్చిమ ఆసియాలో తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరికలు జారీచేసింది. ఇరాన్, ఉత్తర ఇరాక్, అజర్బైజాన్ ప్రాంతంలో పౌర విమానాలు �